భారతదేశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కానీ.. వేళ్ల మీద లెక్క పెట్టే కుటుంబాలకు ఉండే గౌరవ మర్యాదలు అంతా ఇంతా కావు. తమ పని తాము చేసుకుంటూ.. దేశాన్ని ఎదిగేలా చేయటంలో టాటా ఫ్యామిలీ చేసిన కృషి అంతా ఇంతా కాదు. వ్యాపారాలు చేసే వారు భారతదేశంలో కొదవ లేదు. కోట్లాది మంది ఉన్నా.. టాటా కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదలు మరెవరికీ దక్కవన్నది అతిశయోక్తి కానే కాదు. నింగికి ఎగిసిన రతన్ టాటా ఉదంతం గురించి తెలిసినంతనే యావత్ దేశంలో విషాద ఛాయలు కమ్మేశాయి. దేశంలోని ప్రతి ఇల్లు ఏదో రకంగా టాటా కుటుంబ వ్యాపారాల్లో ముడిపడి ఉంటుంది. అంత భారీ స్థాయి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించినప్పటికీ సాదాసీదాగా ఉండే లక్షణం కోట్లాది మంది మనసుల్లో ఆయన నిలిచిపోయారు.
ఇంతకూ టాటా కుటుంబం మొదలు ఎక్కడి నుంచి? వారి ఫ్యామిలీ ట్రీ ఎలా ఉంటుంది? అందులో ఎవరు ఎలాంటి రోల్ ప్లే చేశారు? లాంటి ప్రశ్నలెన్నో. వాటికి సమాధానం కోసం వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఇంతకూ టాటాల కుటుంబాన్ని ఎక్కడి నుంచి షురూ చేయాలన్నది చూస్తే.. కాలచక్రంలో దశాబ్దాల వెనక్కి వెళితే కానీ విషయంపై పూర్తి అవగాహన కలుగుతుంది.
టాటా గ్రూపులో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా గ్రూప్ ఉత్పత్తులు ప్రపంచంలో దాదాపు 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అంతకు మించిన మరో విశేషం ఉంది. అదేమంటే.. టాటా గ్రూపు 1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైంది. అంటే.. దాదాపు 150 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కంపెనీకి నిన్నటివరకు అధిపతిగా ఉన్న రతన్ టాటా నింగికెగిశారు. వారి కుటుంబ వంశ వృక్షాన్ని చూస్తే.. పలువురు పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు.
ఈ కుటుంబ వ్యాపారానికి పునాది వేసింది రతన్ దొరబ్ టాటా అయితే.. దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత మాత్రం రతన్ టాటాదే. ఇక.. వంశవృక్షాన్ని చూస్తే..
రతన్ దొరబ్ టాటా
This post was last modified on October 11, 2024 12:13 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…