ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అక్కడ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. మే 10 నుండి ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియన్ విద్యార్థి వీసా పొందడానికి 29,710 ఆస్ట్రేలియా డాలర్లు, భారత కరెన్సీలో రూ.16,36,806 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చూయించాల్సి ఉంటుంది. వలసలు వచ్చే వారి సంఖ్యను తగ్గించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ ఇమ్మిగ్రేషన్ చట్టాలలో మార్పులు చేసింది.
గత ఏడాది అక్టోబరులో కనీస పొదుపు మొత్తం రూ.11,58,498 నుండి రూ. 13,49,223 కి పెంచిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏడు నెలలలో ఆ మొత్తాన్ని మరోసారి పెంచడం గమనార్హం. అక్కడికి వచ్చే విద్యార్థుల ఖాతాలలో కనీసం ఒక ఏడాది నివాసానికి సరిపడా ఖాతాలో ఉండాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిబంధన విధించింది. విద్య మరియు వృత్తి అవకాశాల కోసం ఆస్ట్రేలియాకు వస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ పరిణామం ఇబ్బందికరమే. 1,20,000 మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు.
This post was last modified on May 9, 2024 11:13 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…