ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అక్కడ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. మే 10 నుండి ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియన్ విద్యార్థి వీసా పొందడానికి 29,710 ఆస్ట్రేలియా డాలర్లు, భారత కరెన్సీలో రూ.16,36,806 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చూయించాల్సి ఉంటుంది. వలసలు వచ్చే వారి సంఖ్యను తగ్గించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ ఇమ్మిగ్రేషన్ చట్టాలలో మార్పులు చేసింది.
గత ఏడాది అక్టోబరులో కనీస పొదుపు మొత్తం రూ.11,58,498 నుండి రూ. 13,49,223 కి పెంచిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏడు నెలలలో ఆ మొత్తాన్ని మరోసారి పెంచడం గమనార్హం. అక్కడికి వచ్చే విద్యార్థుల ఖాతాలలో కనీసం ఒక ఏడాది నివాసానికి సరిపడా ఖాతాలో ఉండాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిబంధన విధించింది. విద్య మరియు వృత్తి అవకాశాల కోసం ఆస్ట్రేలియాకు వస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ పరిణామం ఇబ్బందికరమే. 1,20,000 మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు.
This post was last modified on May 9, 2024 11:13 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…