అత్యంత వివాదాస్పద రచయిగా.. భారత సంతతికిచెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత.. బుక్ ప్రైజ్ విజేతగా సుపరిచితుడు సల్మాన్ రష్దీపై హత్యాయత్నం జరిగింది. న్యూయార్కులోని ఒక సంస్థలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. వేదిక మీద సల్మాన్ రష్దీ ఉన్న వేళలో స్టేజ్ మీదకు దూసుకు వచ్చిన ఆగంతకుడు.. 75 ఏళ్ల సల్మాన్ రష్దీ మెడపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
కత్తి పోట్లకు గురైన సల్మాన్ రష్దీ వేదిక మీదనే కుప్పకూలిపోయారు. ఆ వెంటనే ఆయన్ను హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దానిపై మాత్రం పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. న్యూయార్క్ లోని చౌతాక్వా ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఈ దారుణ ఉదంతం చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా.. సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడిన ఆగంతకుడ్ని నూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దాడి వెనుక అసలేం జరిగిందన్న వివరాల్నిసేకరించే ప్రయత్నంలో వారు ఉన్నారు. ఇక సల్మాన్ రస్దీ విషయానికి వస్తే.. 1947లో ముంబయిలో జన్మించిన ఆయన.. స్వల్ప వ్యవధిలోనే ఆయన బ్రిటన్ కు వలస వెళ్లిపోయారు. ఇదిలాఉంటే సల్మాన్ రచించిన శటానిక్ వర్సెస్.. మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజు బహుమతిని సొంతం చేసుకుంది.
ఆయనకు ఎప్పుడైతే బుక్ ప్రైజ్ వచ్చిందో దాంతో ఆయన మంచి పాపులర్ అయ్యారు. అయితే.. ఈ పుస్తకానికి ముందు ఆయన రచించిన ది సాతానిక్ వరెస్సె నవల వివాదాకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆయనపై ఫత్వా జారీ అయ్యింది. ఇదిలా ఉండే ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ఆ పుస్తకం మీద పలు దేశాలు నిషేధాన్ని విదించాయి. అయినప్పటికీ ఆయన తాను రాసిన పుస్తకాన్ని బ్యాన్ చేయటంపై పోరాడుతున్నారు. పలు దేశాల్లో ఈ పుస్తకంపై పెద్ద ఎత్తున నిసననలు రేగటంతో పాటు నిషేధాన్ని విధించారు.
This post was last modified on August 13, 2022 10:34 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…