కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. భారీ కొరతను ఎదుర్కొంటున్న అంశాల్లో ముఖ్యమైనది ఆక్సిజన్. దేశంలోని చాలా రాష్ట్రాల్లో దీని కొరత కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క.. ప్రాణాలు విడుస్తున్న వారికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇలాంటి వాటిని ఎక్కువగా మనసుకు తీసుకుంటే.. కొత్త సమస్యలు మీద పడటం ఖాయం. కరోనా వైరస్ రోగి శరీరంలోకి చేరి శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా కొత్త సమస్యలకు కారణమవుతోంది.
ఇలాంటివేళ.. కొందరు కరోనా భయంతోనే చనిపోతున్న దుస్థితి ఉంది. మహమ్మారి భయంతో శ్వాస తీసుకునే విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆక్సిజన్ కొరతతో కొందరు తీవ్ర అవస్థలకు గరవుతున్నారు. ఇలాంటి వేళ.. ప్రోనింగ్ పద్దతిలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకునే వీలుందన్న మాట పలువురు చెబుతున్నారు.
ప్రోనింగ్ పద్దతిని పక్కాగా ఫాలో కావటంతో పన్నెండు రోజుల్లో కరోనా నుంచి బయటపడొచ్చన్న నిపుణుల మాట ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రోనింగ్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? ఆ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఏమేం చేయకూడదన్న విషయాల్లోకి వెళితే..
ఇంతకీ ప్రోనింగ్ ఏమిటన్నది చూస్తే.. ఛాతి.. పొట్టభాగంపై బరువు పడేలా బోర్లా పడుకోవటం లేదంటే.. ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవటంతో ఊపిరితిత్తులకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్ చేరుతుందని చెబుతున్నారు. ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ రోగులకు ప్రోనింగ్ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ దీన్ని ఎలా చేయాలంటే..
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…