వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో టీమిండియా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్…
వెస్టిండీస్….ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన జట్టు… నాలుగు దశాబ్దాల కింద కరీబియన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కరుడుగట్టిన బ్యాట్స్ మెన్లకు సైతం వెన్నులో వణుకు…