సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ సర్కార్ ఓటర్లకు తాయిలాల లీకులను వదులుతోంది. ఎప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా ఆర్థిక అంశాలకు సంబంధించి లీకులివ్వటం…
సుప్రీంకోర్టు లాయర్లకే బెదిరింపు కాల్సు వస్తుండటం సంచలనంగా మారింది. ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చాలామంది లాయర్లు సుప్రీంకోర్టు…
పంజాబ్లో ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాల కారణంగా.. ఆయన పర్యటన నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. ఇక, ఇప్పుడు ఈ అంశంపై…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందా తెలుసా ? 1.62 కోట్ల రూపాయలు. అవును మామూలుగా ఎవరు కూడా నమ్మలేరు.…
``కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం. సమస్య మనకు మాత్రమే కాదు. అందరికీ ఉంది. ముందుగా ఆయన గళం విప్పారు.. ఇప్పుడు ఏం జరుగుతుందో చూసి..మనం కూడా గళం…
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్లాంట్ ను అమ్మేయటం తప్పించి మరో ఆప్షన్ లేదని కేంద్రం తేల్చి చెప్పేసిన నేపథ్యంలో విశాఖ ప్రజలతో పాటు ఏపీ ప్రజల్లో…