Political News

జ‌గ‌న్‌కు ‘సంత‌కం’ స‌మ‌స్య‌.. ఓటు బ్యాంకు ఎఫెక్ట్‌!

తిరుమ‌ల ప‌ర్య‌ట‌న విష‌యంలో మాజీ సీఎం జ‌గ‌న్‌కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చింది. డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేసిన త‌ర్వాత శ్రీవారిని ద‌ర్శించుకోవాల‌న్న నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌డం ఆయ‌న‌కు ప్రాణ‌సంక‌టంగా మారిపోయింది. “నేను అన్య‌మ‌త‌స్థుడిని అయినా.. తిరుమ‌ల శ్రీవారిపై విశ్వాసం ఉంది” అని డిక్ల‌రేష‌న్ పై జ‌గ‌న్ సంత‌కం చేయాల్సి ఉంటుంది. ఈ సంత‌క‌మే ఇప్పుడు జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారింది. దాని నుంచి త‌ప్పించుకునేందుకు ఏకంగా తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌నే జ‌గ‌న్ ర‌ద్దు చేసుకున్నారు.

సంత‌కం చేస్తే..

ఒక‌వేళ‌.. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వెళ్లి.. డిక్ల‌రేష‌న్‌పై క‌నుక జ‌గ‌న్ సంత‌కం చేస్తే.. రెండు కీల‌క విష‌యాలు వెలుగు చూస్తాయి. ఒక‌టి.. తాను హిందువును కాన‌ని ఆయ‌న స్వ‌యంగా ఒప్పుకొన్న‌ట్టు అవుతుంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు.. జ‌గ‌న్ చ‌ర్చిల‌కు వెళ్లినా.. ప్రార్థ‌న‌లు చేసినా.. ఎక్క‌డా కూడా త‌న‌ను తాను క్రిస్టియ‌న్ అని ప్రొజెక్టు చేసుకోలేదు. అలాగ‌ని హిందువు కాద‌ని కూడా చెప్ప‌లేదు. ఇలాంటి స‌మయంలో ఇప్పుడు సంత‌కం చేస్తే.. ఆయ‌న హిందువు కాద‌న్న విష‌యాన్ని స్వ‌యంగా నిర్ధారించిన‌ట్టు అవుతుంది.

ఇక‌, రెండో విష‌యం.. ఓటు బ్యాంకు. ప్ర‌స్తుతం ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు జ‌గ‌న్‌కు సానుకూలంగానే ఉంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు 40 శాతం వ‌ర‌కు ఓట్లు రావ‌డానికి ఇదే కీల‌కం. ఎస్సీ, ఎస్టీల‌లో కూడా మెజారిటీ హిందువులే ఉన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ క‌నుక హిందువు కాద‌ని స్వ‌యంగా ఒప్పుకొని సంతకం చేస్తే.. వీరి ఓటు బ్యాంకు వైసీపీకి దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే సాధార‌ణ హిందువులు చాలా వ‌ర‌కు వైసీపీకి దూర‌మ‌య్యారు.

తిరుమ‌ల ల‌డ్డూ అప‌విత్రం అయింద‌న్న వాద‌న నేప‌థ్యంలో హిందువులు వైసీపీని చీద‌రించుకుంటున్నారు. అందుకే కీల‌క నాయ‌కులు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో తిరుమ‌ల డిక్ల‌రేష‌న్‌పై జ‌గ‌న్ సంత‌కం చేస్తే.. ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు కూడా క‌దిలి పోతుంద‌న్న భ‌యం జ‌గ‌న్‌ను వెంటాడుతోంది. అందుకే ఆయ‌న లౌక్యంగా శాంతి భ‌ద్ర‌త‌ల ప్ర‌స్తావ‌న‌తోపాటు.. ప్ర‌భుత్వం త‌న‌కు నోటీసులు ఇచ్చిందంటూ.. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్నారు.

This post was last modified on September 28, 2024 10:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

18 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

6 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago