తెలంగాణ శాసనసభలో 2 లక్షల 91 వేల 191 కోట్ల రూపాయల అంచనాతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2 లక్షల 20 వేల 945 కోట్లు, మూలధన వ్యయం 33 వేల 487 కోట్లుగా అంచనా వేశారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలైందని, ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నామని, 7 నెలల్లో రూ. 39 వేల కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశామని భట్టి వివరించారు. వాస్తవానికి దగ్గరగా గత ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టామని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు.
తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు.
వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..
వ్యవసాయం ,అనుబంధ రంగాలకు : 72,659 కోట్లు
హార్టికల్చర్ : రూ. 737 కోట్లు
పశుసంవర్ధక శాఖ రూ. 19,080కోట్లు
మహాలక్ష్మి ఉచిత రవాణా రూ. 723కోట్లు
గృహజ్యోతి పథకం రూ. 2,418 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ : రూ. 3,836 కోట్లు
పంచాయతీ రాజ్ : రూ. 29816 కోట్లు
మహిళా శక్తి క్యాంటిన్ : రూ. 50కోట్లు
హైదరాబాద్ అభివృద్ధి : రూ. 10,000కోట్లు
జీహెఎంసీ : రూ. 3000 కోట్లు
హెచ్ ఎండీఏ : రూ.500 కోట్లు
మెట్రో వాటర్ : రూ. 3385 కోట్లు
హైడ్రా సంస్థకు : రూ.200 కోట్లు
ఏయిర్ పోర్టుకు మెట్రో : రూ.100కోట్లు
ఓఆర్ ఆర్ : రూ.200కోట్లు
హైదరాబాద్ మెట్రో : రూ.500కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో : రూ. 500కోట్లు
మూసీ అభివృద్ధి : రూ.1500కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు : రూ.1500కోట్లు
స్ర్తీ ,శాశు సంక్షేమ శాఖ : రూ.2736 కోట్లు
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం : రూ.17000 కోట్లు
మైనారిటీ సంక్షేమం : రూ.3000 కోట్లు
బీసీ సంక్షేమం : రూ.9200 కోట్లు
వైద్య ఆరోగ్యం : రూ.11468 కోట్లు
విద్యుత్ శాఖ : రూ.16410 కోట్లు
అడవులు, పర్యావరణం : రూ.1064 కోట్లు
ఐటీ శాఖకు : రూ. 774కోట్లు
నీటి పారుదల శాఖకు : రూ.22301 కోట్లు
విద్యాశాఖకు : రూ. 21292 కోట్లు
హోంశాఖ : రూ. 9564 కోట్లు
ఆర్ అండ్ బి శాఖకు : రూ. 5790 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు రూ. 1525 కోట్లు
This post was last modified on July 25, 2024 2:39 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…