వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి.. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) నాయకుడు బోడే రామచంద్రయాదవ్ దాఖలు చేశారు.
ఇదీ.. ఆరోపణ
“పుంగనూరు నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు. అయితే.. ఆయన ఆయా ఆస్తులను తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా దాచిపెట్టారు. దీనిపై విచారణ జరిపి.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలి”.
ఈ పిటిషన్ను హైకోర్టు..విచారణకు తీసుకుంది. తాజాగా జరిగిన విచారణకు ఇరు పక్షాల న్యాయవాదులు సహా, పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా హాజరయ్యారు. “పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే.. తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే, ఆయనను కూడా విచారణలో భాగస్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి. ఇంప్లీడ్ చేయండి” అని హైకోర్టు ఆదేశించింది.
యాదవ్ చెబుతున్న ఆస్తులు ఇవే..
పెద్దిరెడ్డి అఫిడవిట్లో చూపకుండా దాచిన ఆస్తుల వివరాలు ఇవీ..
This post was last modified on July 25, 2024 7:01 am
ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…
సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…
యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…
జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా…
కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…