ఏపీలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు సంచలనం రేపుతున్నది.
‘నేను విదేశాల్లో ఉండగా నా భార్య గర్భం దాల్చిందని, నా భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే భర్త మదన్ మోహన్ ఫిర్యాదులో అనుమానానం వ్యక్తం చేశాడు.
నా భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలి అంటూ మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ ను కోరాడు. అయితే ఇటీవలే శాంతిని సస్పెండ్ చేసిన దేవదాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేసిన నేపథ్యంలో దేవదాయ శాఖలో శాంతి భర్త చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
అసిస్టెంట్ కమీషనర్ శాంతి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని గతంలో మూకుమ్మడి సెలవుపెట్టి నిరసన తెలపడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని నోటీసులు జారీచేసింది. ఒకసారి ఉన్నతాధికారి మీద ఇసుకపల్లి వివాదంలో చిక్కుతున్న చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో శాంతి భర్త ఆమెపై ఫిర్యాదు చేయడం, అందులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు పెట్టడం సంచలనంగా మారింది.
This post was last modified on July 13, 2024 3:42 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…