ఏపీలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు సంచలనం రేపుతున్నది.
‘నేను విదేశాల్లో ఉండగా నా భార్య గర్భం దాల్చిందని, నా భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే భర్త మదన్ మోహన్ ఫిర్యాదులో అనుమానానం వ్యక్తం చేశాడు.
నా భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలి అంటూ మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ ను కోరాడు. అయితే ఇటీవలే శాంతిని సస్పెండ్ చేసిన దేవదాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేసిన నేపథ్యంలో దేవదాయ శాఖలో శాంతి భర్త చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
అసిస్టెంట్ కమీషనర్ శాంతి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని గతంలో మూకుమ్మడి సెలవుపెట్టి నిరసన తెలపడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని నోటీసులు జారీచేసింది. ఒకసారి ఉన్నతాధికారి మీద ఇసుకపల్లి వివాదంలో చిక్కుతున్న చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో శాంతి భర్త ఆమెపై ఫిర్యాదు చేయడం, అందులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు పెట్టడం సంచలనంగా మారింది.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…