ఏపీలో నరాలు తెగే ఉత్కంఠకు కారణమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారనే విషయాలు.. సర్వత్రా ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ కోసం .. అందరూ ఎదురు చూశారు. తాజాగా శనివారం సాయంత్రం 6.30 తర్వాత.. పలు సంస్థలు ఆయా వివరాలు వెల్లడించాయి. అయితే.. మెజారిటీ సంస్థలు.. కూటమి(టీడీపీ+బీజేపీ+జనసేన)కే జై కొట్టాయి. ఆ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. దాదాపు 12-15 సంస్తలు చేసిన సర్వేల్లో మెజారిటీ సంస్థలు.. కూటమి పక్షానే నిలవడం గమనార్హం.
ఇదీ.. ఎగ్జిట్ పోల్(అసెంబ్లీ)
ఏపీబీ సీ ఓటర్: ఎన్డీఏ కూటమికి 52.9 శాతం ఓట్లు, వైఎస్సార్ సీపీ 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 3.3 శాతం ఓట్లు, ఇతరులు 2.1 శాతం ఓట్లు.
పీపుల్స్ పల్స్: టీడీపీ 95 -110, వైసీపీ 45 -60, జనసేన 14 – 20, బీజేపీ 2 – 5
కేకే సర్వీస్: టీడీపీ 133, వైసీపీ – 14, జనసేన – 21, బీజేపీ – 7
చాణక్య స్ట్రాటజీస్: టీడీపీ కూటమి 114 – 125, వైసీపీ 39 – 49, ఇతరులు 0-1
పయనీర్: టీడీపీ కూటమి- 144, వైసీపీ 31
రైజ్: టీడీపీ కూటమి 113 – 122, వైసీపీ 48 – 60, ఇతరులు 1
This post was last modified on June 1, 2024 8:34 pm
అక్కినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ వలన ఒక్కసారిగా స్లో అయ్యాడు. తదుపరి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కథలపై…
ఏపీ ప్రతిపక్షం వైసీపీ నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. క్యూకట్టుకుని మరీ నాయకులు పార్టీకి…
ప్రజల్లో ఉండాలంటూ.. నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా సెలవిచ్చారు. 'ప్రజల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది.…
2024 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా సంచలన రికార్డులు నమోదు చేసిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇంకా మొదలుకాని…
ఏదైనా భాషలో హిట్టయిన సినిమాను వీలైనంత త్వరగా రీమేక్ చేసుకుంటేనే సేఫ్. లేదంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని ఆడియన్స్ ఓటిటిలో…
అల్లు అర్జున్ మీద ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా నెగెటివిటీ పెరిగిపోవడాన్ని గమనించే ఉంటారు. కెరీర్ ఆరంభంలో అతణ్ని…