ఏపీలో నరాలు తెగే ఉత్కంఠకు కారణమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారనే విషయాలు.. సర్వత్రా ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ కోసం .. అందరూ ఎదురు చూశారు. తాజాగా శనివారం సాయంత్రం 6.30 తర్వాత.. పలు సంస్థలు ఆయా వివరాలు వెల్లడించాయి. అయితే.. మెజారిటీ సంస్థలు.. కూటమి(టీడీపీ+బీజేపీ+జనసేన)కే జై కొట్టాయి. ఆ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. దాదాపు 12-15 సంస్తలు చేసిన సర్వేల్లో మెజారిటీ సంస్థలు.. కూటమి పక్షానే నిలవడం గమనార్హం.
ఇదీ.. ఎగ్జిట్ పోల్(అసెంబ్లీ)
ఏపీబీ సీ ఓటర్: ఎన్డీఏ కూటమికి 52.9 శాతం ఓట్లు, వైఎస్సార్ సీపీ 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 3.3 శాతం ఓట్లు, ఇతరులు 2.1 శాతం ఓట్లు.
పీపుల్స్ పల్స్: టీడీపీ 95 -110, వైసీపీ 45 -60, జనసేన 14 – 20, బీజేపీ 2 – 5
కేకే సర్వీస్: టీడీపీ 133, వైసీపీ – 14, జనసేన – 21, బీజేపీ – 7
చాణక్య స్ట్రాటజీస్: టీడీపీ కూటమి 114 – 125, వైసీపీ 39 – 49, ఇతరులు 0-1
పయనీర్: టీడీపీ కూటమి- 144, వైసీపీ 31
రైజ్: టీడీపీ కూటమి 113 – 122, వైసీపీ 48 – 60, ఇతరులు 1
This post was last modified on June 1, 2024 8:34 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…