ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి. ఆయా సంస్థలు ఏపీలో ఏ పార్టీకి ఎన్ని శాసనసభ స్థానాలు వస్తాయి అన్నది ప్రకటించాయి. మొత్తం 12 సంస్థలు ఇప్పటి వరకు తమ అంచనాలను వెల్లడించాయి. ఇందులో ఏడు సర్వేలు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా, ఐదు సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఆయా సంస్థల సర్వేలు ఇలా ఉన్నాయి.
టైమ్స్ నౌ…
టీడీపీ కూటమి- 161
వైసీపీ- 14
కేకే సర్వీస్…
టీడీపీ- 133
వైసీపీ- 13
జనసేన- 21
బీజేపీ-7
ఇతరులు-0
పీపుల్స్ పల్స్…
టీడీపీ 95-110
వైసీపీ 45-60
జనసేన 14-20
బీజేపీ 2-5
ఇతరులు 0
చాణక్య స్ట్రాటజీస్…
టీడీపీ కూటమి 114-125
వైసీపీ 39-49
ఇతరులు 0-1
ఆత్మ సాక్షి…
వైసీపీ 98-116
టీడీపీ 59-77
పయనీర్…
టీడీపీ కూటమి- 144 ప్లస్
వైసీపీ- 31
ఇతరులు- 0
రైజ్…
టీడీపీ కూటమి 113-122
వైసీపీ 48-60
ఇతరులు 0-1
ఆరా…
వైసీపీ 98-116
టీడీపీ 59-77
ఇతరులు 0
రేస్…
వైసీపీ 117-128
టీడీపీ 48-58
జనగళం…
టీడీపీ కూటమి 104-118
వైసీపీ 44-57
ఇతరులు 0
పోల్ స్ట్రాటజీ గ్రూప్…
వైసీపీ 115-125
టీడీపీ 50-60
ఆపరేషన్ చాణక్య…
వైసీపీ 95-102
టీడీపీ 64-68
This post was last modified on June 1, 2024 8:20 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…