దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే రాజకీయాల్లో రంగు పడుతోంది. తన సొంత నియోజకవర్గం నగరిలో ఆమె రోజులు గడుస్తున్న కొద్దీ.. పోలింగ్ డేట్ చేరువ అవుతున్న కొద్దీ.. ఒకటి కాదు.. రెండు కాదు..రోజు రోజుకూ రంగులు పడుతూనే ఉన్నాయి. దీనికి కారణం..ఆమె వ్యవహార శైలే. మరో 10 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. నేతలు అందరూ తమ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. గతంలో ఉన్న విభేదాలను కూడా మరచిపోవాలని కోరుతున్నారు.
కానీ, నగరిలో మాత్రం రోజా అడగడం లేదు. పైగా.. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని మరింత దూరం చేసుకుంటున్నారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపత్యంలో ఆమె నియోజకవర్గంలో సెగ మరింత పెరుగుతోంది. కీలక నాయకులు పార్టీకి, ఆమెకు కూడా దూరంగా జరుగుతున్నారు. మరి ఇది వచ్చే ఎన్నికల ఫలితాన్ని ముందుగానే వారు ఊహించి చేస్తున్నారో..లేక ఆమెపై విరక్తి చెందే ఇలా దూరమవుతున్నారో.. తెలియాలి. తాజాగా.. కీలకమైన 5 మండలాల వైసీపీ ఇన్చార్జ్ లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీనికి ప్రధాన కారణం.. రోజా వైఖరేనని వారు బహిరంగంగానే చెబుతున్నారు.
ఎవరెవరు?
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…