ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆయా పార్టీలకు పోగా.. 144 అసెంబ్లీ స్థానాలను తన దగ్గర ఎట్టుకున్నారు. ఈ క్రమంలో తొలి విడతలోనే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మలి విడతలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక, తాజాగా 11 మందిని ప్రకటించారు అయితే.. మొత్తం 144లో ఇప్పటి వరకు 139 మందిని ప్రకటించినట్టు అయింది.
దీంతో ఐదుగురిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఆలూరును ముందు ప్రకటించి.. తర్వాత వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో ఆ ఆరు ఎందుకు ఆపారు? అనే చర్చ తమ్ముళ్ల మధ్య జోరుగా సాగుతోంది. ఏదైనా వ్యూహం ఉందా? అనేది తమ్ముళ్ల తర్జన భర్జన.
భీమిలి రగడ అంతా ఇంతా కాదు!
This post was last modified on March 23, 2024 1:38 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…