కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ సీఎం జగన్పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె.. వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె జగన్ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పగలరా? అంటూ నిలదీశారు. ఈ మేరకు కొన్ని ప్రశ్నలను ఆమె పేర్కొన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే…ఆయన వారసుడుగా చెప్పుకొనే జగన్ అన్న 6 వేలతో వేసింది “దగా డీఎస్సీ” అని వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని వైసీపీ నాయకులు, మంత్రులపై ఆమె మండిపడ్డారు. నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ న్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి అని వ్యాఖ్యానించారు.
ఇవీ.. షర్మిల సంధించిన ప్రశ్నలు
This post was last modified on February 13, 2024 8:52 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…