కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ సీఎం జగన్పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె.. వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె జగన్ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పగలరా? అంటూ నిలదీశారు. ఈ మేరకు కొన్ని ప్రశ్నలను ఆమె పేర్కొన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే…ఆయన వారసుడుగా చెప్పుకొనే జగన్ అన్న 6 వేలతో వేసింది “దగా డీఎస్సీ” అని వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని వైసీపీ నాయకులు, మంత్రులపై ఆమె మండిపడ్డారు. నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ న్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి అని వ్యాఖ్యానించారు.
ఇవీ.. షర్మిల సంధించిన ప్రశ్నలు
This post was last modified on February 13, 2024 8:52 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…