కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ సీఎం జగన్పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె.. వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె జగన్ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పగలరా? అంటూ నిలదీశారు. ఈ మేరకు కొన్ని ప్రశ్నలను ఆమె పేర్కొన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే…ఆయన వారసుడుగా చెప్పుకొనే జగన్ అన్న 6 వేలతో వేసింది “దగా డీఎస్సీ” అని వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని వైసీపీ నాయకులు, మంత్రులపై ఆమె మండిపడ్డారు. నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ న్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి అని వ్యాఖ్యానించారు.
ఇవీ.. షర్మిల సంధించిన ప్రశ్నలు
This post was last modified on February 13, 2024 8:52 pm
ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…
ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…
సింగల్ స్క్రీన్లు అధిక శాతం తాత్కాలికంగా మూతబడి, కుంటినడనన మల్టీప్లెక్సులను నెట్టుకొస్తున్న టైంలో ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్ లవ్…
నిన్న ఊరించి ఊరించి ఆలస్యంగా విడుదల చేసిన కల్కి 2898 ఏడిలోని బుజ్జి మేకింగ్ వీడియో చూసి అభిమానుల నుంచి…
కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టీడీపీ తప్ప…
స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్న డిజిటల్ మార్కెట్ వాళ్ళకో సవాల్ గా మారిపోయింది. కరోనా…