వచ్చే పార్లమెంటు ఎన్నికలే ధ్యేయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చేముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో తాజాగా మరో రెండు గ్యారెంటీలను ఆయన పచ్చ జెండా ఊపారు. తాజాగా జరిగిన కేబినెట్లో భేటీలో సీఎం రేవంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో అత్యంత ప్రభావం చూపించగల 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇది చాలా కీలకమైన నిర్ణయమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
వాహనాల నెంబర్ ప్లేట్లలో టీఎస్కు(TS) బదులుగా టీజీగా(TG) మారుస్తూ సీఎం రేవంత్ ఆధ్వరంలో జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేసమయంలో తెలంగాణ తల్లి రూపురేఖల్లోనూ మార్పులు చేయనున్నారు. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఇవీ.. కీలక నిర్ణయాలు
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుThis post was last modified on February 5, 2024 10:12 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…