వచ్చే పార్లమెంటు ఎన్నికలే ధ్యేయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చేముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో తాజాగా మరో రెండు గ్యారెంటీలను ఆయన పచ్చ జెండా ఊపారు. తాజాగా జరిగిన కేబినెట్లో భేటీలో సీఎం రేవంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో అత్యంత ప్రభావం చూపించగల 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇది చాలా కీలకమైన నిర్ణయమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
వాహనాల నెంబర్ ప్లేట్లలో టీఎస్కు(TS) బదులుగా టీజీగా(TG) మారుస్తూ సీఎం రేవంత్ ఆధ్వరంలో జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేసమయంలో తెలంగాణ తల్లి
రూపురేఖల్లోనూ మార్పులు చేయనున్నారు. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఇవీ.. కీలక నిర్ణయాలు
కొడంగల్
ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుThis post was last modified on February 5, 2024 10:12 am
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…