దశాబ్దాలుగా సాగే విధానాల్ని మార్చేయటం అంత సులువు కాదు. అలవాటైన పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే పాలకులకు ఎంతో దమ్ము.. ధైర్యం చాలా అవసరం . ఈ విషయంలో తనలో టన్నుల కొద్ది ఉందన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గడిచిన కొన్ని నెలలుగా రెవెన్యూ చట్టాన్ని సరికొత్తగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్లుగా సాగలేదు.
ఇప్పట్లో కరోనాను కంట్రోల్ చేయటం సాధ్యం కాదన్న విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత.. పాలనా సంస్కరణల మీద మరింత జోరు పెంచారు కేసీఆర్.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే..ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెర మీదకు తీసుకురావటం ఖాయమంటున్నారు.
ప్రభుత్వంలో జరిగే అవినీతి సింహ భాగం రెవెన్యూ విభాగంలోనే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాను ఏం చెబుతున్నానో.. అవన్నీ పచ్చి వాస్తవాలన్న మాట చెప్పేందుకు వీలుగా.. ఇటీవల కాలంలో పట్టుబడిన రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అవినీతి అధికారుల ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తనదైన రీతిలో సరిదిద్దుతున్నారు కేసీఆర్. ఇప్పటికున్న వివిధ స్థాయిల్ని మార్చటంతో పాటు.. పలువురు అధికారుల అధికారాలకు కత్తెర వేయటం.. రద్దు చేయటం లాంటివి ఉంటాయని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తేనున్న కొత్త రెవెన్యూ చట్టంలో ఉండే అంశాలు ఏమన్న విషయంలోకి వెళితే.. పలు అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. అవేమిటో చూస్తే..
This post was last modified on September 7, 2020 11:05 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…