దశాబ్దాలుగా సాగే విధానాల్ని మార్చేయటం అంత సులువు కాదు. అలవాటైన పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే పాలకులకు ఎంతో దమ్ము.. ధైర్యం చాలా అవసరం . ఈ విషయంలో తనలో టన్నుల కొద్ది ఉందన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గడిచిన కొన్ని నెలలుగా రెవెన్యూ చట్టాన్ని సరికొత్తగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్లుగా సాగలేదు.
ఇప్పట్లో కరోనాను కంట్రోల్ చేయటం సాధ్యం కాదన్న విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత.. పాలనా సంస్కరణల మీద మరింత జోరు పెంచారు కేసీఆర్.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే..ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెర మీదకు తీసుకురావటం ఖాయమంటున్నారు.
ప్రభుత్వంలో జరిగే అవినీతి సింహ భాగం రెవెన్యూ విభాగంలోనే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాను ఏం చెబుతున్నానో.. అవన్నీ పచ్చి వాస్తవాలన్న మాట చెప్పేందుకు వీలుగా.. ఇటీవల కాలంలో పట్టుబడిన రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అవినీతి అధికారుల ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తనదైన రీతిలో సరిదిద్దుతున్నారు కేసీఆర్. ఇప్పటికున్న వివిధ స్థాయిల్ని మార్చటంతో పాటు.. పలువురు అధికారుల అధికారాలకు కత్తెర వేయటం.. రద్దు చేయటం లాంటివి ఉంటాయని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తేనున్న కొత్త రెవెన్యూ చట్టంలో ఉండే అంశాలు ఏమన్న విషయంలోకి వెళితే.. పలు అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. అవేమిటో చూస్తే..
This post was last modified on September 7, 2020 11:05 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…