ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో 3 స్థానాలు మినహా అన్నిచోట్లా వైసీపీ విజయం దక్కించుకుంది. ఒక్కచీరాలలో టీడీపీ అప్పటి నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకిలో టీడీపీ నాయకుడు గొట్టిపాటి రవి, కొండపిలో టీడీపీ నాయకుడు డోలా బాల వీరాంజనేయస్వామి గెలుపు గుర్రాలు ఎక్కారు. వీరు మినహా అందరూ వైసీపీ నాయకులే గెలిచారు. అయితే.. టీడీపీ తరఫున గెలిచిన బలరాం కూడా తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పూర్తిగా స్థానాలు మార్చేసింది.
ఒక్కరంటే ఒక్కరిని కూడా సిట్టింగ్ స్థానంలో వైసీపీ ఉంచకపోవడం గమనార్హం. మరోవైపు ప్రస్తుత సిట్టింగుల్లో ఒకరిద్దరికి అసలు టికెట్ ఇవ్వకుండా.. వారిని పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకోనుంది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పుల ప్రకంపనలు అలజడి సృష్టిస్తున్నాయి.
ఇవీ.. మార్పులు
మార్పులకు ఇవీ కారణాలు..
This post was last modified on December 19, 2023 2:37 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…