ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో 3 స్థానాలు మినహా అన్నిచోట్లా వైసీపీ విజయం దక్కించుకుంది. ఒక్కచీరాలలో టీడీపీ అప్పటి నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకిలో టీడీపీ నాయకుడు గొట్టిపాటి రవి, కొండపిలో టీడీపీ నాయకుడు డోలా బాల వీరాంజనేయస్వామి గెలుపు గుర్రాలు ఎక్కారు. వీరు మినహా అందరూ వైసీపీ నాయకులే గెలిచారు. అయితే.. టీడీపీ తరఫున గెలిచిన బలరాం కూడా తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పూర్తిగా స్థానాలు మార్చేసింది.
ఒక్కరంటే ఒక్కరిని కూడా సిట్టింగ్ స్థానంలో వైసీపీ ఉంచకపోవడం గమనార్హం. మరోవైపు ప్రస్తుత సిట్టింగుల్లో ఒకరిద్దరికి అసలు టికెట్ ఇవ్వకుండా.. వారిని పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకోనుంది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పుల ప్రకంపనలు అలజడి సృష్టిస్తున్నాయి.
ఇవీ.. మార్పులు
మార్పులకు ఇవీ కారణాలు..
This post was last modified on December 19, 2023 2:37 pm
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…