ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో 3 స్థానాలు మినహా అన్నిచోట్లా వైసీపీ విజయం దక్కించుకుంది. ఒక్కచీరాలలో టీడీపీ అప్పటి నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకిలో టీడీపీ నాయకుడు గొట్టిపాటి రవి, కొండపిలో టీడీపీ నాయకుడు డోలా బాల వీరాంజనేయస్వామి గెలుపు గుర్రాలు ఎక్కారు. వీరు మినహా అందరూ వైసీపీ నాయకులే గెలిచారు. అయితే.. టీడీపీ తరఫున గెలిచిన బలరాం కూడా తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పూర్తిగా స్థానాలు మార్చేసింది.
ఒక్కరంటే ఒక్కరిని కూడా సిట్టింగ్ స్థానంలో వైసీపీ ఉంచకపోవడం గమనార్హం. మరోవైపు ప్రస్తుత సిట్టింగుల్లో ఒకరిద్దరికి అసలు టికెట్ ఇవ్వకుండా.. వారిని పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకోనుంది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పుల ప్రకంపనలు అలజడి సృష్టిస్తున్నాయి.
ఇవీ.. మార్పులు
మార్పులకు ఇవీ కారణాలు..
This post was last modified on December 19, 2023 2:37 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…