Political News

సెంటిమెంటు అస్త్రానికి ఫుల్లుగా ప‌డిపోతార‌న్న‌మాట‌..

రాజ‌కీయాల్లో నాయ‌కులు అనుస‌రించ‌ని వ్యూహాలంటూ ఉండ‌వు. స‌మ‌యానికి త‌గిన విధంగా నాయ‌కులు త‌మ వ్యూహాల క‌త్తుల‌కు ప‌దును పెడ‌తారు. అందునా.. ఎన్నిక‌లంటే మ‌రింత ఎక్కువ‌గా వ్యూహాల‌కు తెర‌దీ స్తారు. ఈ వ్యూహాలు అవి.. ఇవి.. అనే తేడా ఉండ‌దు. స‌మ‌యానికిత‌గిన విధంగా ఏదైనా ఉండొచ్చు. గెలుపు గుర్రం ఎక్క‌డ‌మే ప‌ర‌మావ‌ధి, ప్ర‌త్య‌ర్థిని చిత్తు చేయ‌డ‌మే మూల మంత్రం.

ఇదే ఫార్ములాను ఎంచుకున్నారు.. హుజ‌రాబాద్ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న పాడి కౌశిక్‌రెడ్డి. హుజూరా బాద్‌లో పాడి గెలుపు అంత ఈజీగా ఏమీ ద‌క్క‌లేదు. పైగా.. కొమ్ములు తిరిగిన రాజ‌కీయ నాయ‌కుడిగా పేరున్న ఈటల రాజేంద‌ర్‌తో పోటీ.. ఇప్ప‌టికే ఒక‌సారి వెంటాడిన వోట‌మి. ఈ సారీ గెల‌వ‌క‌పోతే.. నేరుగా కేసీఆర్‌కు ద‌గ్గ‌ర‌కు వెళ్లే చ‌నువుకు.. తెర‌ప‌డే అవ‌కాశం. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిన దుస్థితి.

వెర‌సి మొత్తంగా.. పాడి కౌశిక్‌రెడ్డికి ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల తాడోపేడో అన్న‌ట్టుగా చావో రేవో అయిపో యాయి. అందుకే ఆయన ఆది నుంచి ప‌క్కా ప్లాన్‌తోనే ముందుకు క‌దిలారు. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను క‌లు సుకున్నారు. కుమార్తె, స‌తీమ‌ణితో క‌లిసి.. ద‌ణ్ణాలు పెట్టారు. ఓట్టు వేయ‌మ‌ని అభ్య‌ర్థించారు. అంతేకాదు.. ఆయ‌న స‌తీమ‌ణి ఏకంగా జోలె కూడా ప‌ట్టింది. ఓటును అర్థించింది.

అయితే.. జ‌నాలు న‌వ్వారు. చాల్చాలేవ‌య్యా! అన్నారు. దీంతో విసిగిపోయిన పాడి కౌశిక్‌రెడ్డి.. సెంటిమెంటు అస్త్రాన్ని ఒక్క‌సారిగా దూశారు. మ‌రో రెండు గంట‌ల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగుస్తుంద‌న‌గా.. న‌న్ను గెలిపిస్తే.. జైత్ర యాత్ర‌.. లేక‌పోతే శ‌వ‌యాత్ర‌ అంటూ.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని క‌దిలించేసింది. అంతే అప్ప‌టి వ‌ర‌కు ఫామ్‌లో ఉన్న మాజీ మంత్రి ఈట‌ల కొట్టుకుపోయారు. ఫ‌లితాల ఒర‌వ‌డిలో పాడి గెలుపు గుర్రం ఎక్కారు.

చివ‌రాఖ‌రుకు..
చివ‌రాఖ‌రుకు.. చెప్పేదేంటంటే.. జ‌నాలు ద‌ణ్ణాలు పెడితే.. కొంత వ‌ర‌కు మొగ్గుతారో.. జోలె ప‌డితే ఇంకొంత మొగ్గుతారేమో… కానీ, సెంటిమెంటు అస్త్రానికి ఫుల్లుగా ప‌డిపోతార‌న్న‌మాట‌.!

This post was last modified on December 4, 2023 5:57 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago