ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాలు ఇప్పుడు ఖరీదై పోయాయి. పైగా పోటీ కూడా పెరిగిపోయింది. దీంతో రాజకీయాల్లో నాయకులు నిలదొక్కుకోవడం కష్టతరంగా మారింది. ఇక, ఎన్నికలు అనగానే మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కోట్లకు కోట్లు కుమ్మరించాల్సి ఉంటుంది. ఏదో ప్రయాస పడి.. పోటీ చేసినా.. ఒక్క ఓటమితోనే కుప్పకూలే నాయకులు చాలా మంది ఉన్నారు. “చాలు బ్రో! చేతి చమురు వదిలిపోయింది” అనే కామెంట్లు వినిపించేవి.
కానీ, ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ.. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా.. నాలుగైదు సార్లు ఓటమి పాలైనా.. అభ్యర్థులు తమ అదృష్టాన్ని ఇంకా ఇంకా పరీక్షించుకుంటూనే ఉన్నారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి అంతులేని ఓటమిని ఎదుర్కొంటున్న నాయకులు చాలా మంది మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందరూ.. ప్రధాన పార్టీలకు చెందిన వారే కావడం.. వరుసగా వారు ఓడిపోతున్నా.. ఆయా పార్టీలు వారికే టికెట్లు ఇస్తుండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎన్నికల్లో ఏదో ఒకటి రెండు సార్లు ఓడిపోయిన నాయకులు మళ్లీ పోటీ చేశారంటే.. సరే.. అనుకోవచ్చు. కానీ, మూడు సార్లు, నాలుగు, ఐదు సార్లు ఓడిపోయిన అభ్యర్తులు కూడా మళ్లీ ఇప్పుడు పోటీలో ఉండడం.. హోరా హోరీ ప్రయత్నాలు చేయడం గమనార్హం.
ఇవీ.. ఓటమి వీరుల రికార్డులు
This post was last modified on November 26, 2023 11:26 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…