ఎన్నికలకు మరో మూడు మాసాల గడువే ఉండడం.. అన్ని పార్టీలూ.. కూడా అధికారంపై కన్నేయడంతో తెలంగాణ అధికార పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అన్నివర్గాల వారినీ తనవైపు తిప్పుకొనేలా.. కోట్ల కు కోట్ల రూపాయల పథకాలను ప్రవేశ పెడుతున్నారు.అదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం.. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం.. సహా.. అనేక సంచలన చర్యలకు నాంది పలుకుతున్నారు.
ఈ పరంపరలో తాజాగా కేసీఆర్.. తన కేబినెట్లో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్గా ఉన్న తెలంగాణ ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది పెద్ద సంచలన నిర్ణయమేనని చెప్పారు. ఇప్పటి వరకు వేలాది మంది(43,373) ఉద్యోగులు కార్పొరేషన్ పరిధిలో ఉన్నారు. ఇక, నుంచి వారంతా సర్కారీ ఉద్యోగులుగా మారనున్నారు. వారికి కూడా.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీని, ఇతర అలవెన్సులను అందించనున్నారు.
ఇదొక్కటే కాదు.. మరిన్ని నిర్ణయాలు కేసీఆర్ నోటి నుంచి అలవొకగా వచ్చాయి. అవి.. ఏంటంటే..
This post was last modified on August 1, 2023 10:13 am
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…