ఎన్నికలకు మరో మూడు మాసాల గడువే ఉండడం.. అన్ని పార్టీలూ.. కూడా అధికారంపై కన్నేయడంతో తెలంగాణ అధికార పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అన్నివర్గాల వారినీ తనవైపు తిప్పుకొనేలా.. కోట్ల కు కోట్ల రూపాయల పథకాలను ప్రవేశ పెడుతున్నారు.అదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం.. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం.. సహా.. అనేక సంచలన చర్యలకు నాంది పలుకుతున్నారు.
ఈ పరంపరలో తాజాగా కేసీఆర్.. తన కేబినెట్లో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్గా ఉన్న తెలంగాణ ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది పెద్ద సంచలన నిర్ణయమేనని చెప్పారు. ఇప్పటి వరకు వేలాది మంది(43,373) ఉద్యోగులు కార్పొరేషన్ పరిధిలో ఉన్నారు. ఇక, నుంచి వారంతా సర్కారీ ఉద్యోగులుగా మారనున్నారు. వారికి కూడా.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీని, ఇతర అలవెన్సులను అందించనున్నారు.
ఇదొక్కటే కాదు.. మరిన్ని నిర్ణయాలు కేసీఆర్ నోటి నుంచి అలవొకగా వచ్చాయి. అవి.. ఏంటంటే..
This post was last modified on August 1, 2023 10:13 am
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…