Political News

40 రోజుల్లో రూ.9,500 కోట్లు అప్పు

ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ అప్పు పుట్టింది. ఈ సారి ఏకంగా రూ. 3 వేల 500 కోట్లకు రిజర్వ్ బ్యాంకు ఒప్పుకుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం ఈ అప్పు తెచ్చుకునే వెసులుబాటు పొందింది.

ఏపీ ప్రభుత్వం మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొంది. మొత్తం ఐదు వడ్డీ స్లాబుల్లో ఏపీకి అప్పు పుడుతుంది.

రాష్ట్రానికి అప్పు రావడంతో అటు నేతలు ఇటు సామాన్యులు సంతోషపడుతున్నారు. వచ్చే రూ.3,500 కోట్లలో దాదాపు రూ. 1,500 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) కింద మినహాయించుకునే అవకాశం ఉంది. మిగతా డబ్బులతో వేతనాలు, పెన్షన్లు వస్తాయని ఆదాయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి..

ఏపీ అప్పులు విపతీరంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రూ.10 లక్షల కోట్లు దాటి కొత్త అప్పులు చేస్తున్నారు. గత 40 రోజుల్లో రూ.9,500 కోట్లు అప్పు చేశారని లెక్కతేలింది. మరో పక్క వడ్డీలు చెల్లించేందుకే ఆదాయంలో 30 శాతం పోతోందని ఓ అంచనా…

This post was last modified on May 9, 2023 2:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ‘సంచలనం’ పుట్టి నేటికి 43 ఏళ్లు

తెలుగు దేశం పార్టీ... భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో…

52 minutes ago

‘ఎక్స్’ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. ట్విస్టు మామూలుగా ఉండదు

వ్యాపారం అందరూ చేస్తారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటే.. మరికొందరు తెలివిని నమ్ముకుంటారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఈ…

59 minutes ago

టాక్ తేడా ఉన్నా 100 కోట్లు లాగేసింది

భారీ అంచనాల మధ్య విడుదలైన ఎల్2 ఎంపురాన్ కు మలయాళంలో ఏమో కానీ ఇతర భాషల్లో డివైడ్ టాక్ వచ్చిన…

1 hour ago

సమీక్ష – మ్యాడ్ స్క్వేర్

బాహుబలి, కెజిఎఫ్, పుష్ప సీక్వెల్స్ వస్తే వాటికి క్రేజ్ రావడం సహజం. ఎందుకంటే వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన…

5 hours ago

బాబు, లోకేశ్ గిబ్లీ ట్రెండ్స్ అదిరిపోయాయబ్బా!

సోషల్ మీడియాలో ఇప్పుడంతా గిబ్బీ ట్రెండ్స్ నడుస్తోంది కదా. జపాన్ కు చెందిన యానిమేషన్ స్టూడియో ఒరవడిని అందిపుచ్చుకుని... ఆ…

8 hours ago

పోల‌వ‌రం – చంద్ర‌బాబు – ఈ విష‌యాలు ఇంపార్టెంట్ ..!

రాష్ట్రానికి కీల‌క‌మైన సాగు, తాగు నీటిని అందించే బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టు పోల‌వ‌రం ప్రాజెక్టును మ‌రో రెండేళ్ల‌లోనే పూర్తిచేస్తామ‌ని సీఎం…

11 hours ago