కరోనా బాధితుడిని వెతకడానికి పోలీసు బృందం

కరోనా వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడెవరు ఎలా వ్యవహరిస్తారో ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే గుంటూరులోచోటు చేసుకుంది. గుంటూరు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఒకవ్యక్తిని కరోనా అనుమానాలు ఉండటంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

అతనికి పరీక్షలు జరిపిన వైద్యులు.. ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో.. ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం అర్థరాత్రి వేళ.. ఆసుపత్రి నుంచి పారిపోయిన వైనం కలకలకం రేపుతోంది. ఆ వ్యక్తి.. అక్కడి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయినట్లుగా గుర్తించారు.

దీంతో.. గుంటూరు వాసుల గుండెల్లో దడ పుట్టేస్తున్న పరిస్థితి. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి ఆసుపత్రి నుంచి పారిపోతే.. తమకు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి నుంచి పారిపోయిన వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజ‌య‌న‌గ‌రం టీడీపీలో షాడోల క‌ల‌క‌లం.. !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయనగరం కోటకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, హుందాతనం ఉన్నాయి. పూసపాటి రాజుల రాజకీయ వారసత్వం ఎప్పుడూ ఒక…

2 hours ago

వయ్యారాల నభా… ఏమిటా నడుము!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు…

3 hours ago

నానికి పోటీగా దుల్కర్ సల్మాన్

ఆగస్ట్ 21 విడుదల కాబోతున్న నాని ప్యారడైజ్ కి పోటీ వెళ్లేందుకు పేరున్న సినిమాలు సాహసం చేయకపోవచ్చనే టాక్ వినిపిస్తున్న…

4 hours ago

సమంత.. అఖిల్… అప్పటిదాకా సైలెంటే

వచ్చే నెల నుంచి ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్ల సినిమాలు వరసగా రాబోతున్నాయి. పెద్ది జూన్ 4 చేయబోయే రికార్డుల…

5 hours ago

ఇంతకీ తారక్ నుంచి ఆ అప్‌డేట్ ఎక్కడ?

ఈ రోజు నందమూరి అభిమానులకు పండుగ రోజు. ఈ లెజెండరీ సినీ ఫ్యామిలీలో మూడో తరం సూపర్ స్టార్ జూనియర్…

6 hours ago

నగల కంటే అందంగా తమన్నా గ్లామర్ ట్రీట్

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది. బ్లూ కలర్ స్విమ్ సూట్ లో…

6 hours ago