Political News

యువ‌గ‌ళంలో వంగ‌వీటి రాధా

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న ఈ పాద‌యాత్ర‌కు టీడీపీ నేత‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. యువ నాయ‌కులు అంద‌రూ నారా లోకేష్‌తో క‌లిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా విజ‌య‌వాడ‌కు చెందిన యువ నాయ‌కుడు, టీడీపీ నేత వంగ‌వీటి రాధా కృష్ణ కూడా నారా లోకేష్‌తో పాదాలు క‌లిపారు.

గ‌త జ‌న‌వ‌రి 27న ప్రారంభ‌మైన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌.. జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తి చేసుకుం ది. అయితే.. నెల రోజులు దాటిపోయినప్ప‌టికీ.. ఇత‌ర జిల్లాల‌కు చెందిన యువ నాయ‌కులు పెద్ద‌గా క‌ని పించ‌లేదు. త‌మ త‌మ జిల్లాల్లో ఈ యాత్ర జ‌రిగిన‌ప్పుడు.. మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని భావించిన‌ట్టు ఆయా నేత‌లు ప్ర‌క‌టించారు. దీంతో యాత్ర జ‌రుగుతున్న జిల్లాల నుంచి మాత్ర‌మే నాయ‌కులు వ‌చ్చారు.

కానీ, తాజాగా వంగ‌వీటి రాధా పీలేరుకు చేరుకుని.. నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సంఘీభావం ప్ర‌క‌టించ‌డం తోపాటు.. ఆయ‌న‌తో క‌లిసి అడుగులు వేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. 36 రోజులుగా సాగుతున్న యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు. వివిధ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు నారా లోకేష్‌ను క‌లిసి.. స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు.

This post was last modified on March 7, 2023 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

54 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago