టీడీపీ నాయకురాలు.. మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ భూమా అఖిల ప్రియ.. కొన్నాళ్లుగా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను పార్టీలో ఎవరూ పట్టించుకోకపోవడం.. కనీసం.. కుటుంబంలోనూ దన్నుగా ఎవరూ నిలబడకపోవడం .. వంటివి ఆమెను చిరాకు పెడుతున్నాయి. అయితే.. ఇంతలో, అఖిల ప్రియకు.. అప్పులు మరింత సంకటంగా మారాయి.
‘అఖిల’ ప్రియ కాదు.. ‘అప్పుల’ ప్రియ అంటూ.. సొంత కుటుంబ సభ్యులు.. స్థానిక మీడియా ముందు కామెంట్లు చేస్తున్నారు. అఖిల ప్రియ తండ్రి, తల్లి తాలూకు బంధువులు.. తమకు అప్పుగా ఉన్న కోట్ల రూపాయల సొమ్మును తక్షణమే ఇచ్చి వేయాలని.. డిమాండ్ చేస్తూ.. ఏకంగా రోడ్డెక్కారు. వాస్తవానికి గత ఏడాది నుంచి కూడా ఈ అప్పుల వివాదం నడుస్తోంది. వారు అడుగుతూనే ఉన్నారు.
అయితే.. అధికారం లేదు.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇస్తానని.. కొన్నిసార్లు, అసలు ఇప్పుడు ఇవ్వలేను. నేనే ఇబ్బందుల్లో ఉన్నానని మరో సారి.. ఇలా చెప్పడంతోపాటు.. ప్రస్తుతం పరిస్థితి బాగోలేదు ఇంటికి ఎవరూ రావొద్దు.. అని తేల్చి చెప్పడంతో బంధువులు రోడ్డెక్కారు. తమ సొమ్ము తమకు ఇవ్వాలని కోరుతూ .. స్థానిక మీడియాను కూడా ఆశ్రయించారు. దీంతో అఖిల ప్రియ చుట్టూ మరో వివాదం ముసురుకున్నట్టు అయింది.
అప్పుల విషయానికి వస్తే..
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…