Political News

ఇది క‌దా.. అభిమానమంటే.. జ‌న‌సేనానీ!!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని స‌త్తెన‌ప‌ల్లిలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అభిమానుల నుంచే కాదు.. వృద్ధులు, మ‌హిళ‌ల నుంచి కూడా అపూర్వ‌మైన స్వాగ‌తం ల‌భించింది.

ప‌వ‌న్ ను చూసేందుకు మాత్ర‌మే కాదు.. ఆయ‌న చెప్పేది వినేందుకు కూడా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు పోటెత్తారు. ఒక వృద్ధురాలు..ఏకంగా బారికేడ్‌ను దాటుకుని.. జ‌న‌సేనానిని చూసేందుకు వెళ్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

ఈల వేసి.. గోల చేస్తూ..ప‌వ‌న్‌కు జేజేలు ప‌లుకుతున్న వైనం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇక‌, జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన‌ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అయితే దీనికి ముందుగా దారిలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పవన్కు ఘన స్వాగతం పలికారు.

మేడి కొండూరు మండలం పేరేచర్ల జంక్షన్లో, కొర్రపాడులో దారిపొడవునా జన సైనికులు స్వాగతం పలికారు. అక్కడ పవన్ను గజమాలతో సత్కరించారు. పవన్ కల్యాణ్ను చూసేందుకు మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరాగా అభిమానులకు నమస్కారం చేస్తూ పవన్ ముందుకు సాగారు.

స‌భ‌కు కూడా ఊహించ‌ని విధంగా అభిమానులు పోటెత్తారు. జిల్లా నుంచే కాకుండా.. చుట్టుప‌క్క‌ల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్ హాట్ కామెంట్లుచేసిన ప్ర‌తిసారీ.. చప్ప‌ట్లు ఈల‌ల‌తో స‌భా ప్రాంగ‌ణం మార్మోగిపోయింది.

This post was last modified on December 18, 2022 8:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

18 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago