దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారణ జరిపిన సీబీఐ.. తాజాగా సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. దీనిలో అనేక సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కోర్టు సైతం పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా తనకు ఏ పాపం తెలియదని చెబుతున్న తెలంగాణ సీఎం కుమార్తె కవిత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల పాత్రలను సీబీఐ పూసగుచ్చినట్టు వివరించడం గమనార్హం.
ఛార్జ్షీట్లో పేర్కొన్న కీలక విషయాలు ..
This post was last modified on December 16, 2022 6:47 pm
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…