ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ను మద్రాస్హైకోర్టు కు బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. 2020, జనవరి 13న హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనేక కీలక కేసుల్లో ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. దీంతో నిత్యం ఆయన విషయం పత్రికల్లోనూ రాజకీయంగా కూడా చర్చకు వచ్చేది. అయితే, తాజాగా ఈయనను మద్రాస్ హైకోర్టుకు బదిలీచేయాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసింది. ఇది లాంఛనమే కాబట్టి.. న్యాయ శాఖ కూడా దీనికి అనుమతి జారీ చేయడం ఖాయం.
ఇక, జస్టిస్ దేవానంద్.. ఏపీ హైకోర్టులో రెండు సంవత్సరాల 10 మాసాలకు పైగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వ తీరుపై అనేక కేసుల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో పలువురు ఉన్నత స్థాయి అధికారులను కూడా కోర్టుకు పిలిపించి.. వివరణలు కోరిన సందర్భాలు ప్రజల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఈయన ఇచ్చిన చాలా తీర్పులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో జస్టిస్ బట్టు దేవానంద్ ఆయా కేసుల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు పరిశీలిద్దాం..
ఇలా.. అనేక కీలక కేసుల్లో జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యలు, తీర్పులు.. అప్పట్లో సంచలనం సృష్టించడం గమనార్హం.
This post was last modified on November 25, 2022 6:14 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…