ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ను మద్రాస్హైకోర్టు కు బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. 2020, జనవరి 13న హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనేక కీలక కేసుల్లో ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. దీంతో నిత్యం ఆయన విషయం పత్రికల్లోనూ రాజకీయంగా కూడా చర్చకు వచ్చేది. అయితే, తాజాగా ఈయనను మద్రాస్ హైకోర్టుకు బదిలీచేయాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసింది. ఇది లాంఛనమే కాబట్టి.. న్యాయ శాఖ కూడా దీనికి అనుమతి జారీ చేయడం ఖాయం.
ఇక, జస్టిస్ దేవానంద్.. ఏపీ హైకోర్టులో రెండు సంవత్సరాల 10 మాసాలకు పైగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వ తీరుపై అనేక కేసుల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో పలువురు ఉన్నత స్థాయి అధికారులను కూడా కోర్టుకు పిలిపించి.. వివరణలు కోరిన సందర్భాలు ప్రజల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఈయన ఇచ్చిన చాలా తీర్పులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో జస్టిస్ బట్టు దేవానంద్ ఆయా కేసుల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు పరిశీలిద్దాం..
ఇలా.. అనేక కీలక కేసుల్లో జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యలు, తీర్పులు.. అప్పట్లో సంచలనం సృష్టించడం గమనార్హం.
This post was last modified on November 25, 2022 6:14 am
ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…
‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…
కీలకమైన ఎన్నికల వేళ.. ఏపీలో రెండు సంచలన విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జగన్ విదేశీ…
ఏపీలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని.. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఘటనలో…
"నా అక్కలు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. తమ్ముడని కూడా చూడకుండా మాటలు…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…