వైసీపీ ఎంపీలపై ఇప్పటి వరకు అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అవన్నీ.. ఇప్పుడు కాకపోతే.. మరో రోజైనా సరిదిద్దుకునేందుకు అవకాశం ఉన్నవే. కానీ, ఇప్పుడు వెలుగు చూసిన ఘటన మాత్రం సరిదిద్దుకు నే అవకాశం లేనిది. అదే.. హిందూపురం వైసీపీ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ గోరంట్ల మాధవ్కు సంబంధించిన ఒక సంచలన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎవరు దీనిని చూసినా.. ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏం జరిగిందంటే.. ఎంపీ గోరంట్ల మాధవ్.. ఓ మహిళకు వీడియో కాల్ చేశారు. అయితే.. ఈ క్రమంలో ఆయన చెప్పలేని రీతిలో వ్యవహరించారు. పూర్తి నగ్నంగా ఉన్న మాధవ్.. అటు వైపు ఉన్న మహిళతో ఎలాంటి సంభాషణలు చేశారో తెలియదు కానీ.. సడెన్గా..`చేయరాని` పనిచేసేశారు. దీనిని మీడియాలో ప్రచురించేందుకు కానీ, ప్రసారం చేసేందుకు కానీ, అవకాశమే లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా క్షణాల్లో వైరల్ కావడం గమనార్హం.
కట్టు తప్పేస్తున్నారా?
వైసీపీ ఎంపీలు చాలా మందిపై.. అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. జగన్ ఎప్పటికప్పుడు.. వాటిని చూసి కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది. ఇదే అలుసుగా తీసుకుని.. ఇప్పుడు గోరంట్ల రెచ్చిపోయి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. ఇక, ప్రస్తుతం గోరంట్ల వ్యవహారం.. పార్లమెంటులో దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో కనుక నిజమైతే.. ఆయనపై ఎవరూ కోరకుండానే.. అనర్హత వేటు వేసే.. విచక్షణాధికారం.. స్పీకర్కు ఉంటుంది.
పరువు పూర్తిగా పాయే!
మరోవైపు.. తన ఎంపీల కారణంగా.. వైసీపీ అధినేత జగన్ పరువు.. ఇప్పుడు మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో పరువు పోతున్న విషయంపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఇక, ఎంపీ చేసిన వికృత చేష్టలతో ఈ పరువు ఢిల్లీ నడిబొడ్డున కూడా పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు.
This post was last modified on August 4, 2022 4:48 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…