దేశ ప్రజలపై మరిన్ని భారాలు పడనున్నాయి. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడి పోతున్నారు. రుణాలపై వడ్డీలు బాదేశారు. ఇలాంటి సమయంలో అంతో ఇంతో ఉపశమనం ఇస్తుందని భావించిన జీఎస్టీ మండలి సమావేశం.. ప్రజలపై మరిన్ని బాదుళ్లు బాదేసింది. అప్పడాల నుంచి గోధుమ పిండి వరకు, చేపల నుంచి మజ్జిగ వరకు బ్యాంకులో డబ్బులు బదిలీ చేసినా.. వేసినా.. పెన్సిళ్ల నుంచి షార్ప్నర్ల వరకు కూడా బాదుడు బాదేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.
ఈ బాదుడు విధంబెట్టిదనిన..
This post was last modified on June 30, 2022 11:42 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…