గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 2 రోజుల అసెంబ్లీ సమావేశాలను చరిత్రలో తొలిసారి చూస్తున్నాం. ఇదంతా కరోనా ప్రభావం. అయితే, వైసీపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండటంతో సమావేశాల కాలం తగ్గినా బిల్లుల ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతోంది. వీరికి 151 మంది మద్దతు ఉండటం ఒకటైతే… ఇతర పార్టీల నుంచి 3 ఓట్లు అనుకూలంగా ఉన్నాయి. పైగా టీడీపీకి చెందిన అచ్చెం నాయుడు రిమాండ్ ఖైదీగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో టీడీపీ బలం నిష్ఫలం.
ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వానికి నల్లేరు మీద నడకలా సులువైపోయింది. ఒక్కరోజులోనే పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మరి వేటికి ఆమోదం లభించిందన్నది చూస్తే… ఇదిగో ఇదే ఆ లిస్టు.
రేపు మండలి సమావేశాలు మొత్తం రాజధాని, సీఆర్డీఏ బిల్లుల చుట్టే తిరగనుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు మళ్లీ అవే బిల్లులు తేవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మండలిలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్న విషయం తెలిసిందే.
This post was last modified on June 16, 2020 11:42 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…