గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 2 రోజుల అసెంబ్లీ సమావేశాలను చరిత్రలో తొలిసారి చూస్తున్నాం. ఇదంతా కరోనా ప్రభావం. అయితే, వైసీపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండటంతో సమావేశాల కాలం తగ్గినా బిల్లుల ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతోంది. వీరికి 151 మంది మద్దతు ఉండటం ఒకటైతే… ఇతర పార్టీల నుంచి 3 ఓట్లు అనుకూలంగా ఉన్నాయి. పైగా టీడీపీకి చెందిన అచ్చెం నాయుడు రిమాండ్ ఖైదీగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో టీడీపీ బలం నిష్ఫలం.
ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వానికి నల్లేరు మీద నడకలా సులువైపోయింది. ఒక్కరోజులోనే పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మరి వేటికి ఆమోదం లభించిందన్నది చూస్తే… ఇదిగో ఇదే ఆ లిస్టు.
రేపు మండలి సమావేశాలు మొత్తం రాజధాని, సీఆర్డీఏ బిల్లుల చుట్టే తిరగనుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు మళ్లీ అవే బిల్లులు తేవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మండలిలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్న విషయం తెలిసిందే.
This post was last modified on June 16, 2020 11:42 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…