ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆస్తి పన్ను పెంపు ను వర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఆస్తి పన్ను పెంపు ఈ ఏడాది నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కరోనా కారణంగా దీని అమలును వాయిదా వేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే.. ప్రభుత్వం ఏ మాత్రం కనికరం లేకుండా పెంచిన పన్ను ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తుందని నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే పట్టణ స్థానిక సంస్థలు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. దీంతో పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఆస్తి పన్ను పెంపు పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం లెక్క చేయలేదని దీన్ని బట్టి తెలుస్తోంది. ఏపీ లో ఆస్తి పన్ను పెంపు పై ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గతేడాది నుంచే ఆస్తి పన్ను పెంపు ప్రతి పాదనలు మొదలైనా.. వీటి పై అభ్యంతరాల నేపథ్యం లో ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్లు నమ్మించింది.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ కొత్త ఆస్తి పన్ను పెంపు పై ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తంమవుతుంటడం, విపక్షాల నిరససనల పెంపు పై నిర్ణయం తీసుకునేందుకు జంకింది. కానీ సరైన సమయం చూసి.. పన్ను పెంపు నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు.
This post was last modified on August 28, 2021 11:22 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…