హుజురాబాద్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజాగాయకులు, రసమయి బాలకిషన్ కు మరో కీలక పదవి దక్కింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు కేబినేట్ హోదా కల్పిస్తూ…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
హుజురాబాద్ ఉప ఎన్నిక తరుముకొస్తున్న తరుణం లో రసమయి బాలకిషన్ కు మరో కీలక పదవి ఇవ్వడం తో.. కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వె డేక్కాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించే నేపథ్యం లోనే రసమయి బాలకిషన్ కు కేబినేట్ హోదా ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.
కాగా… ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఇటీవల రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పదవి కేటాయించిన నెల కూడా గడవక ముందే.. ఇప్పుడు కేబినేట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
This post was last modified on August 15, 2021 10:03 am
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…
ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…
భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…
గుడివాడలో విజయం కోసం నాని నానాపాట్లు పడుతున్నారు. తన అనుచరుల ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు కష్టపడుతున్నారు. కానీ…