దేశంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా ఇస్తానంటూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేయటం తెలిసిందే. దేశీయంగా టీకా సంస్థలు తాము ఉత్పత్తి చేసే టీకాల్లో 75 శాతం కేంద్రానికి ఇచ్చి.. 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు సెక్టార్ కు ఇవ్వనున్నట్లగా చెప్పారు. ఉచిత వ్యాక్సిన్ మాట చెప్పిన మోడీ.. రాష్ట్రాలకు ఏ తీరులో అలాట్ చేస్తారన్న కీలక అంశాన్ని మాత్రం వ్యూహాత్మకంగా వెల్లడించలేదన్న అభిప్రాయం ఉంది.
ఇదలా ఉంటే. తాజాగా రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన టీకాల్ని మోడీ సర్కారు పంపుతుందన్నది ప్రశ్నగా మారింది. కాస్త దానికి సంబంధించి దేశంలోని అన్న రాష్ట్రాలకు ఉత్తర్వుల రూపంలో ఈ సందేహాలకు చెక్ పెట్టేలా చేసింది. దీని ప్రకారం జనాభా.. వ్యాధి తీవ్రత.. కేసుల సంఖ్యను ప్రాతిపదికన రాష్టాలకు టీకా పంపిణీ ఉంటుందని చెప్పారు.
కరోనా కేసులు రోజువారీగా ఎక్కువగా వ్యాక్సినేషన్ జరగని రాష్ట్రాల్లో అత్యధిక ప్రాధాప్యత ఇవ్వనున్నారు. అంతేకాదు.. అన్నిరాష్ట్రాలు టీకానుఏదోలా కొనుగోలు చేసే పనిలో బిజీబిజీగా ఉంది. కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్వకాల్ని చూస్తే..
This post was last modified on June 8, 2021 5:51 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…