దేశంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా ఇస్తానంటూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేయటం తెలిసిందే. దేశీయంగా టీకా సంస్థలు తాము ఉత్పత్తి చేసే టీకాల్లో 75 శాతం కేంద్రానికి ఇచ్చి.. 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు సెక్టార్ కు ఇవ్వనున్నట్లగా చెప్పారు. ఉచిత వ్యాక్సిన్ మాట చెప్పిన మోడీ.. రాష్ట్రాలకు ఏ తీరులో అలాట్ చేస్తారన్న కీలక అంశాన్ని మాత్రం వ్యూహాత్మకంగా వెల్లడించలేదన్న అభిప్రాయం ఉంది.
ఇదలా ఉంటే. తాజాగా రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన టీకాల్ని మోడీ సర్కారు పంపుతుందన్నది ప్రశ్నగా మారింది. కాస్త దానికి సంబంధించి దేశంలోని అన్న రాష్ట్రాలకు ఉత్తర్వుల రూపంలో ఈ సందేహాలకు చెక్ పెట్టేలా చేసింది. దీని ప్రకారం జనాభా.. వ్యాధి తీవ్రత.. కేసుల సంఖ్యను ప్రాతిపదికన రాష్టాలకు టీకా పంపిణీ ఉంటుందని చెప్పారు.
కరోనా కేసులు రోజువారీగా ఎక్కువగా వ్యాక్సినేషన్ జరగని రాష్ట్రాల్లో అత్యధిక ప్రాధాప్యత ఇవ్వనున్నారు. అంతేకాదు.. అన్నిరాష్ట్రాలు టీకానుఏదోలా కొనుగోలు చేసే పనిలో బిజీబిజీగా ఉంది. కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్వకాల్ని చూస్తే..
This post was last modified on June 8, 2021 5:51 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…