దేశంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా ఇస్తానంటూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేయటం తెలిసిందే. దేశీయంగా టీకా సంస్థలు తాము ఉత్పత్తి చేసే టీకాల్లో 75 శాతం కేంద్రానికి ఇచ్చి.. 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు సెక్టార్ కు ఇవ్వనున్నట్లగా చెప్పారు. ఉచిత వ్యాక్సిన్ మాట చెప్పిన మోడీ.. రాష్ట్రాలకు ఏ తీరులో అలాట్ చేస్తారన్న కీలక అంశాన్ని మాత్రం వ్యూహాత్మకంగా వెల్లడించలేదన్న అభిప్రాయం ఉంది.
ఇదలా ఉంటే. తాజాగా రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన టీకాల్ని మోడీ సర్కారు పంపుతుందన్నది ప్రశ్నగా మారింది. కాస్త దానికి సంబంధించి దేశంలోని అన్న రాష్ట్రాలకు ఉత్తర్వుల రూపంలో ఈ సందేహాలకు చెక్ పెట్టేలా చేసింది. దీని ప్రకారం జనాభా.. వ్యాధి తీవ్రత.. కేసుల సంఖ్యను ప్రాతిపదికన రాష్టాలకు టీకా పంపిణీ ఉంటుందని చెప్పారు.
కరోనా కేసులు రోజువారీగా ఎక్కువగా వ్యాక్సినేషన్ జరగని రాష్ట్రాల్లో అత్యధిక ప్రాధాప్యత ఇవ్వనున్నారు. అంతేకాదు.. అన్నిరాష్ట్రాలు టీకానుఏదోలా కొనుగోలు చేసే పనిలో బిజీబిజీగా ఉంది. కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్వకాల్ని చూస్తే..
This post was last modified on June 8, 2021 5:51 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…