ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు.. నినాదం బాగానే ఉన్నా.. కేంద్రంలోని మోడీ సర్కారు అమ్మేయాలని డిసైడ్ అయ్యింది. విశాఖ ఉక్కు ప్రస్తావన వచ్చినంతనే.. నష్టాలు వస్తున్నాయి.. విలువైన ప్రజల పన్ను మొత్తాల్ని ఎందుకు వేస్ట్ చేయటం అంటూ కేంద్రం చెబుతున్న మాటల్లోని అసత్యాన్ని కళ్లకు కట్టేలా చెప్పటమే కాదు.. విశాఖ ఉక్కు అమ్మకంపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంలోని డొల్లతనాన్ని సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ప్రసంగించారు ఏపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. పార్టీలకు అతీతంగా ఆయన చేసిన ప్రసంగానికి బల్లలు చరచటమే కాదు.. అందరూ ఆయన్ను అభినందించే పరిస్థితి.
తెలుగోడి గొంతును జాతీయ స్థాయిలో వినిపించే నేతలు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోతున్నారన్న వేదన పలువురి వినిపిస్తున్న వేళ.. అలాంటిదేమీ లేదు.. మనకూ ఉన్నారన్న భావన కలిగించేలా రామ్మోహన్ తాజా స్పీచ్ ఉందని చెప్పాలి. లోక్ సభలో ఈ యువ ఎంపీ చేసిన ప్రసంగం వింటే.. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం తప్పంటే తప్పన్న భావన కలగటం ఖాయం. ఇంతకీ ఆయన ప్రసంగంలో ఏమేం అంశాల్ని ప్రస్తావించారన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చెబితే..
This post was last modified on March 24, 2021 1:54 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…