కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్). స్వయంప్రతిపత్తి కలిగిన ఆర్థిక సంస్థ. ప్రజా ధనాన్ని ఏ రాష్ట్రం ఏవిధంగా ఖర్చు చేస్తోంది? పాలకులు ఆర్థిక విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు? రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ఎలా పయనిస్తున్నాయి? వంటి కీలక అంశాలపై ప్రతి ఆర్థిక సంవత్సరం ఎండింగ్లోనూ నివేదికలు ఇస్తూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల లోగుట్లను, ఆర్ధిక విచ్చలవిడి తనాన్ని ఎత్తి చూపుతూ.. ప్రజాధనం వినియోగంపై పరిపూర్ణమైన నివేదిక అందించడమే కాగ్ ప్రప్రథమ కర్తవ్యం. ఈ సంస్థకు తన-పర బేధాలు ఉండవు. పాలకులు ఎవరైనా.. ప్రభుత్వం ఏదైనా.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడమే పని!
ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్రెడ్డి పాలన, ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఆయన చేస్తున్న ప్రజాధన వ్యయం వంటి కీలక విషయాలపై తాజాగా కాగ్ నివేదిక అందించింది. ఈ నివేదికలో ప్రత్యక్షంగా పేర్కొనక పోయినా.. పరోక్షంగా మాత్రం జగన్ సర్కారు చేస్తున్న దుబారా వ్యయంతోపాటు.. అప్పులను ప్రధానంగా ప్రస్తావించింది. “ఇలా అయితే.. ఆంధ్రప్రదేశ్.. అప్పుల ప్రదేశ్”గా మారిపోతుందని నిష్కర్షగా హెచ్చరించింది. మరి ఆ విశేషాలు.. హెచ్చరికలు ఓ లుక్కేద్దామా?!
This post was last modified on March 3, 2021 10:34 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…