కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్). స్వయంప్రతిపత్తి కలిగిన ఆర్థిక సంస్థ. ప్రజా ధనాన్ని ఏ రాష్ట్రం ఏవిధంగా ఖర్చు చేస్తోంది? పాలకులు ఆర్థిక విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు? రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ఎలా పయనిస్తున్నాయి? వంటి కీలక అంశాలపై ప్రతి ఆర్థిక సంవత్సరం ఎండింగ్లోనూ నివేదికలు ఇస్తూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల లోగుట్లను, ఆర్ధిక విచ్చలవిడి తనాన్ని ఎత్తి చూపుతూ.. ప్రజాధనం వినియోగంపై పరిపూర్ణమైన నివేదిక అందించడమే కాగ్ ప్రప్రథమ కర్తవ్యం. ఈ సంస్థకు తన-పర బేధాలు ఉండవు. పాలకులు ఎవరైనా.. ప్రభుత్వం ఏదైనా.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడమే పని!
ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్రెడ్డి పాలన, ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఆయన చేస్తున్న ప్రజాధన వ్యయం వంటి కీలక విషయాలపై తాజాగా కాగ్ నివేదిక అందించింది. ఈ నివేదికలో ప్రత్యక్షంగా పేర్కొనక పోయినా.. పరోక్షంగా మాత్రం జగన్ సర్కారు చేస్తున్న దుబారా వ్యయంతోపాటు.. అప్పులను ప్రధానంగా ప్రస్తావించింది. “ఇలా అయితే.. ఆంధ్రప్రదేశ్.. అప్పుల ప్రదేశ్”గా మారిపోతుందని నిష్కర్షగా హెచ్చరించింది. మరి ఆ విశేషాలు.. హెచ్చరికలు ఓ లుక్కేద్దామా?!
This post was last modified on March 3, 2021 10:34 pm
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…