కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్). స్వయంప్రతిపత్తి కలిగిన ఆర్థిక సంస్థ. ప్రజా ధనాన్ని ఏ రాష్ట్రం ఏవిధంగా ఖర్చు చేస్తోంది? పాలకులు ఆర్థిక విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు? రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ఎలా పయనిస్తున్నాయి? వంటి కీలక అంశాలపై ప్రతి ఆర్థిక సంవత్సరం ఎండింగ్లోనూ నివేదికలు ఇస్తూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల లోగుట్లను, ఆర్ధిక విచ్చలవిడి తనాన్ని ఎత్తి చూపుతూ.. ప్రజాధనం వినియోగంపై పరిపూర్ణమైన నివేదిక అందించడమే కాగ్ ప్రప్రథమ కర్తవ్యం. ఈ సంస్థకు తన-పర బేధాలు ఉండవు. పాలకులు ఎవరైనా.. ప్రభుత్వం ఏదైనా.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడమే పని!
ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్రెడ్డి పాలన, ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఆయన చేస్తున్న ప్రజాధన వ్యయం వంటి కీలక విషయాలపై తాజాగా కాగ్ నివేదిక అందించింది. ఈ నివేదికలో ప్రత్యక్షంగా పేర్కొనక పోయినా.. పరోక్షంగా మాత్రం జగన్ సర్కారు చేస్తున్న దుబారా వ్యయంతోపాటు.. అప్పులను ప్రధానంగా ప్రస్తావించింది. “ఇలా అయితే.. ఆంధ్రప్రదేశ్.. అప్పుల ప్రదేశ్”గా మారిపోతుందని నిష్కర్షగా హెచ్చరించింది. మరి ఆ విశేషాలు.. హెచ్చరికలు ఓ లుక్కేద్దామా?!
This post was last modified on March 3, 2021 10:34 pm
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…
మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య…
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి…