కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్). స్వయంప్రతిపత్తి కలిగిన ఆర్థిక సంస్థ. ప్రజా ధనాన్ని ఏ రాష్ట్రం ఏవిధంగా ఖర్చు చేస్తోంది? పాలకులు ఆర్థిక విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు? రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ఎలా పయనిస్తున్నాయి? వంటి కీలక అంశాలపై ప్రతి ఆర్థిక సంవత్సరం ఎండింగ్లోనూ నివేదికలు ఇస్తూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల లోగుట్లను, ఆర్ధిక విచ్చలవిడి తనాన్ని ఎత్తి చూపుతూ.. ప్రజాధనం వినియోగంపై పరిపూర్ణమైన నివేదిక అందించడమే కాగ్ ప్రప్రథమ కర్తవ్యం. ఈ సంస్థకు తన-పర బేధాలు ఉండవు. పాలకులు ఎవరైనా.. ప్రభుత్వం ఏదైనా.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడమే పని!
ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్రెడ్డి పాలన, ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఆయన చేస్తున్న ప్రజాధన వ్యయం వంటి కీలక విషయాలపై తాజాగా కాగ్ నివేదిక అందించింది. ఈ నివేదికలో ప్రత్యక్షంగా పేర్కొనక పోయినా.. పరోక్షంగా మాత్రం జగన్ సర్కారు చేస్తున్న దుబారా వ్యయంతోపాటు.. అప్పులను ప్రధానంగా ప్రస్తావించింది. “ఇలా అయితే.. ఆంధ్రప్రదేశ్.. అప్పుల ప్రదేశ్”గా మారిపోతుందని నిష్కర్షగా హెచ్చరించింది. మరి ఆ విశేషాలు.. హెచ్చరికలు ఓ లుక్కేద్దామా?!
This post was last modified on March 3, 2021 10:34 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…