పార్టీ పెట్టాలన్న ఆలోచన కష్టం కాదు కానీ.. పార్టీని పక్కా ప్లాన్ తో పెట్టటం అంత తేలికైన విషయం కాదు. ఈ కారణంతోనే చాలామంది పార్టీలు పెడతారు కానీ.. దాని ప్రభావం ప్రజల్లో పెద్దగా కనిపించదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత చాలామంది చాలా పార్టీలే పెట్టారు. కానీ.. ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినవి రెండు పార్టీలే. అందులో ఒకటి టీఆర్ఎస్.. రెండోది వైఎస్సార్ కాంగ్రెస్. మిగిలిన పార్టీల్లో కొన్నింటికి ప్రజాదరణ ఉన్నప్పటికీ.. చేతికి పవర్ మాత్రం రాని దుస్థితి. ఎందుకిలా అంటే.. పార్టీ పెట్టటం ఈజీనే. కానీ.. ప్రజల నమ్మకాన్ని దోచుకోవటం.. వారి మనసుల్లో అధికారం తమకు ఇవ్వాలన్న భావనను బలంగా కలిగించేలా చేయటం మామూలు విషయం కాదు.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణలో రాజన్న కుమార్తె షర్మిల కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ కావటం.. అందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లటం తెలిసిందే. శనివారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో హైదరాబాద్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ఎత్తుగడను తెర మీదకు తీసుకొచ్చింది షర్మిల టీం.
తనతో భేటీకి వచ్చిన వారందరికి.. 11 ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్ చేతిలో పెట్టారు. అందులో వివరాలు వెల్లడించాలని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రశ్నావళిని పూర్తి చేసే ప్రతి ఒక్కరు ఫోన్ నెంబరుతో పాటు.. వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలతో పాటు వాట్సాప్ ఫోన్ నెంబరును నమోదు చేయలని కోరటం గమానార్హం.
ఇంతకూ షర్మిల టీం ఇస్తున్న ప్రశ్నావళిలో ఏముంది? అన్న విషయంలోకి వెళితే..
1 తెలంగాణలో వైఎ్సఆర్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలేమిటి? వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి?
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…