పార్టీ పెట్టాలన్న ఆలోచన కష్టం కాదు కానీ.. పార్టీని పక్కా ప్లాన్ తో పెట్టటం అంత తేలికైన విషయం కాదు. ఈ కారణంతోనే చాలామంది పార్టీలు పెడతారు కానీ.. దాని ప్రభావం ప్రజల్లో పెద్దగా కనిపించదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత చాలామంది చాలా పార్టీలే పెట్టారు. కానీ.. ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినవి రెండు పార్టీలే. అందులో ఒకటి టీఆర్ఎస్.. రెండోది వైఎస్సార్ కాంగ్రెస్. మిగిలిన పార్టీల్లో కొన్నింటికి ప్రజాదరణ ఉన్నప్పటికీ.. చేతికి పవర్ మాత్రం రాని దుస్థితి. ఎందుకిలా అంటే.. పార్టీ పెట్టటం ఈజీనే. కానీ.. ప్రజల నమ్మకాన్ని దోచుకోవటం.. వారి మనసుల్లో అధికారం తమకు ఇవ్వాలన్న భావనను బలంగా కలిగించేలా చేయటం మామూలు విషయం కాదు.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణలో రాజన్న కుమార్తె షర్మిల కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ కావటం.. అందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లటం తెలిసిందే. శనివారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో హైదరాబాద్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ఎత్తుగడను తెర మీదకు తీసుకొచ్చింది షర్మిల టీం.
తనతో భేటీకి వచ్చిన వారందరికి.. 11 ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్ చేతిలో పెట్టారు. అందులో వివరాలు వెల్లడించాలని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రశ్నావళిని పూర్తి చేసే ప్రతి ఒక్కరు ఫోన్ నెంబరుతో పాటు.. వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలతో పాటు వాట్సాప్ ఫోన్ నెంబరును నమోదు చేయలని కోరటం గమానార్హం.
ఇంతకూ షర్మిల టీం ఇస్తున్న ప్రశ్నావళిలో ఏముంది? అన్న విషయంలోకి వెళితే..
1 తెలంగాణలో వైఎ్సఆర్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలేమిటి? వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి?
This post was last modified on February 21, 2021 11:07 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…