దేశానికి వరుసగా సుదీర్ఘకాలం పాటు సేవలందించడంలో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును నెల కొల్పారు. ఇదే సమయంలో గతంలో ఇదేవిధంగా సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ రికార్డును ఆయన అధిగమించారు. మరీ ముఖ్యంగా గాంధీయేతర వ్యక్తి ఇలా రికార్డు సమయం పాటు దేశాన్నిపాలించడం.. మరో సంచలన విషయం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రాజకీయ మైలురాయిని అధిగమించారు, ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, ఒకే పదవిలో నిరంతరాయంగా కొనసాగిన 2వ ప్రధానిగా రికార్డు దక్కించుకున్నారు. జూలై 25, 2025 నాటికి ప్రధాని మోడీ 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు, జనవరి 1966- మార్చి 1977 మధ్య ఇందిరా గాంధీ వరుసగా 4,077 రోజులు ప్రధానిగా సేవలందించారు.
ఈ విజయం ప్రధాని మోదీ రాజకీయ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక అధ్యాయాన్ని నమోదు చేసింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. దాదాపు 24 సంవత్సరాలుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నికైన ప్రభుత్వాలకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఇది మరే ఇతర భారత ప్రధానమంత్రికి సాధ్యం కాని ఘనతగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ.. మోడీ ప్రత్యేకతలు..
This post was last modified on July 25, 2025 2:09 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…