ముఖ్యమంత్రిగా అనుభవంతో పాటు.. ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలన్న దాని గురించి ఎవరికైనా సలహాలు.. సూచనలు ఇవ్వొచ్చు కానీ నారా చంద్రబాబు నాయుడికి ఆ అవసరం లేదు. ఎందుకంటే పాలన విషయంలో ఆయనకున్న అనుభవం అలాంటిది. అయితే.. ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత కూటమి సర్కారును ఏర్పాటు చేయటం వరకు ఓకే కానీ.. గతానికి భిన్నంగా ప్రభుత్వం మీదా.. పాలన మీద పట్టు విషయంలో కాస్త తేడాగా మారిన పరిస్థితి.
విపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా తిప్పలు పెట్టిన అధికారులకు సైతం కీలక పదవులు కట్టబెట్టటంతో పాటు.. రోజులు గడుస్తున్నకొద్దీ.. కీలక అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి. చివరకు బాబుకు అనుకూల మీడియాగా చెప్పుకునే మీడియా సంస్థల ప్రత్యేక కథనాల్లోనూ చంద్రబాబు నిర్ణయాలపై విమర్శలు చేయటం.. కథనాలు రావటం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్.. ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జారీ చేశారు.
సోమవారం రాత్రి వేళలో 27 మంది ఐపీఎస్ లను బదిలీ చేయగా.. కాసేపటికే 25 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావటం హాట్ టాపిక్ గా మారింది. ఐఏఎస్ ల బదిలీల నేపథ్యంలో ఎవరికి ఎలాంటి పోస్టులు లభించాయి అన్నది చూస్తే..
This post was last modified on January 21, 2025 9:51 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…