కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే పాప్కార్న్పై జీఎస్టీని బాదేశారు. అంతేకాదు.. మూడు రకాలుగా పాప్ కార్న్ను విభజించి.. మూడు స్థాయిలో పన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్లోని జై సల్మేర్లో శనివారం నిర్వహించిన జీఎస్టీ మండలి సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో కొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చారు.
ప్రధానంగా పాప్ కార్న్ను మూడు విభాగాలుగా వర్గీకరించి పన్నుల మోత మోగించారు. అదేవిధంగా ధరించే దుస్తులపైనా మూడు రూపాల్లో పన్నులు నిర్ణయించారు. ఇక, పోర్టిఫైడ్ బియ్యం విషయంలో పన్నులను తగ్గించడం గమనార్హం. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ఫ్లైయాష్ ఇటుకల జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అయితే.. సెకండ్ హ్యాండ్ కార్ల రీసేలింగ్పై మాత్రం పన్నులు బాదేశారు. వీటి విక్రయాలను నిరేధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
పాప్ కార్న్పై బాదుడు ఇలా..
వాహనాలపై మోత ఇదీ..
ధరలు తగ్గేవి ఇవీ..
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…