కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే పాప్కార్న్పై జీఎస్టీని బాదేశారు. అంతేకాదు.. మూడు రకాలుగా పాప్ కార్న్ను విభజించి.. మూడు స్థాయిలో పన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్లోని జై సల్మేర్లో శనివారం నిర్వహించిన జీఎస్టీ మండలి సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో కొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చారు.
ప్రధానంగా పాప్ కార్న్ను మూడు విభాగాలుగా వర్గీకరించి పన్నుల మోత మోగించారు. అదేవిధంగా ధరించే దుస్తులపైనా మూడు రూపాల్లో పన్నులు నిర్ణయించారు. ఇక, పోర్టిఫైడ్ బియ్యం విషయంలో పన్నులను తగ్గించడం గమనార్హం. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ఫ్లైయాష్ ఇటుకల జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అయితే.. సెకండ్ హ్యాండ్ కార్ల రీసేలింగ్పై మాత్రం పన్నులు బాదేశారు. వీటి విక్రయాలను నిరేధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
పాప్ కార్న్పై బాదుడు ఇలా..
వాహనాలపై మోత ఇదీ..
ధరలు తగ్గేవి ఇవీ..
This post was last modified on December 21, 2024 5:02 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…