కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే పాప్కార్న్పై జీఎస్టీని బాదేశారు. అంతేకాదు.. మూడు రకాలుగా పాప్ కార్న్ను విభజించి.. మూడు స్థాయిలో పన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్లోని జై సల్మేర్లో శనివారం నిర్వహించిన జీఎస్టీ మండలి సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో కొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చారు.
ప్రధానంగా పాప్ కార్న్ను మూడు విభాగాలుగా వర్గీకరించి పన్నుల మోత మోగించారు. అదేవిధంగా ధరించే దుస్తులపైనా మూడు రూపాల్లో పన్నులు నిర్ణయించారు. ఇక, పోర్టిఫైడ్ బియ్యం విషయంలో పన్నులను తగ్గించడం గమనార్హం. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ఫ్లైయాష్ ఇటుకల జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అయితే.. సెకండ్ హ్యాండ్ కార్ల రీసేలింగ్పై మాత్రం పన్నులు బాదేశారు. వీటి విక్రయాలను నిరేధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
పాప్ కార్న్పై బాదుడు ఇలా..
వాహనాలపై మోత ఇదీ..
ధరలు తగ్గేవి ఇవీ..
This post was last modified on December 21, 2024 5:02 pm
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…