కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే పాప్కార్న్పై జీఎస్టీని బాదేశారు. అంతేకాదు.. మూడు రకాలుగా పాప్ కార్న్ను విభజించి.. మూడు స్థాయిలో పన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్లోని జై సల్మేర్లో శనివారం నిర్వహించిన జీఎస్టీ మండలి సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో కొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చారు.
ప్రధానంగా పాప్ కార్న్ను మూడు విభాగాలుగా వర్గీకరించి పన్నుల మోత మోగించారు. అదేవిధంగా ధరించే దుస్తులపైనా మూడు రూపాల్లో పన్నులు నిర్ణయించారు. ఇక, పోర్టిఫైడ్ బియ్యం విషయంలో పన్నులను తగ్గించడం గమనార్హం. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ఫ్లైయాష్ ఇటుకల జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అయితే.. సెకండ్ హ్యాండ్ కార్ల రీసేలింగ్పై మాత్రం పన్నులు బాదేశారు. వీటి విక్రయాలను నిరేధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
పాప్ కార్న్పై బాదుడు ఇలా..
వాహనాలపై మోత ఇదీ..
ధరలు తగ్గేవి ఇవీ..
This post was last modified on December 21, 2024 5:02 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…