ఏపీలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలకమైన ముందడుగు పడుతోంది. జనవరి నుంచి ‘వాట్సాప్ పాలన’కు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అవసరమైన అన్ని సేవలను కూడా.. వాట్సాప్ ద్వారానే అందించనున్నారు. దీనికి జనవరి 1వ తేదీన ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్నితాజాగా మరోసారి సీఎం చంద్రబాబు కలెక్టర్లకు వివరించారు. వాట్సాప్ పాలన సక్సెస్ అయితే.. దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో వాట్సాప్ ద్వారా సేవలు అందించే రాష్ట్రం కూడా ఏపీనే అవుతుందన్నారు.
ఏంటీ పాలన..
వాట్సాప్ అనేది.. ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. ఆహ్వానాలు, సందేశాలు.. ఫొటోలు.. వీడియోలు ఇలా.. అనేక విధాలుగా వాట్సాప్ సాధారణ జనజీవనంలో ఓ భాగం అయిపోయింది. దీనిని పాలనకు అన్వయించడం అనేది భారత దేశంలో ఇదే తొలిసారి అవుతుంది. ప్రస్తుతం దుబాయ్ దేశంలో ఈ తరహా సేవలు అందుతున్నాయి. ఉదాహరణకు వాట్సాప్లో కొన్ని బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ల నుంచి డెబిట్ వరకు.. వాట్సాప్ సేవలు అందుతున్నాయి. ఈ తరహాలోనే ప్రభుత్వం కూడా వాట్సాప్ సేవలు అందించనుంది. ఎడారి దేశం దుబాయ్లో ఈ ప్రయోగం సక్సెస్అయింది.
ఏం చేస్తారు?
This post was last modified on December 12, 2024 9:54 am
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…