ఏపీలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలకమైన ముందడుగు పడుతోంది. జనవరి నుంచి ‘వాట్సాప్ పాలన’కు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అవసరమైన అన్ని సేవలను కూడా.. వాట్సాప్ ద్వారానే అందించనున్నారు. దీనికి జనవరి 1వ తేదీన ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్నితాజాగా మరోసారి సీఎం చంద్రబాబు కలెక్టర్లకు వివరించారు. వాట్సాప్ పాలన సక్సెస్ అయితే.. దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో వాట్సాప్ ద్వారా సేవలు అందించే రాష్ట్రం కూడా ఏపీనే అవుతుందన్నారు.
ఏంటీ పాలన..
వాట్సాప్ అనేది.. ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. ఆహ్వానాలు, సందేశాలు.. ఫొటోలు.. వీడియోలు ఇలా.. అనేక విధాలుగా వాట్సాప్ సాధారణ జనజీవనంలో ఓ భాగం అయిపోయింది. దీనిని పాలనకు అన్వయించడం అనేది భారత దేశంలో ఇదే తొలిసారి అవుతుంది. ప్రస్తుతం దుబాయ్ దేశంలో ఈ తరహా సేవలు అందుతున్నాయి. ఉదాహరణకు వాట్సాప్లో కొన్ని బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ల నుంచి డెబిట్ వరకు.. వాట్సాప్ సేవలు అందుతున్నాయి. ఈ తరహాలోనే ప్రభుత్వం కూడా వాట్సాప్ సేవలు అందించనుంది. ఎడారి దేశం దుబాయ్లో ఈ ప్రయోగం సక్సెస్అయింది.
ఏం చేస్తారు?
This post was last modified on December 12, 2024 9:54 am
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…