కొందరు హీరోయిన్లకు అందం, అభినయం అంతంతమాత్రం అయినా.. కెరీర్ ఆరంభంలో మంచి హిట్లు పడితే బిజీ అయిపోతారు. స్టార్ స్టేటస్ సంపాదిస్తారు. కానీ కొందరు హీరోయిన్లకు అందచందాలకు లోటు లేకపోయినా, పెర్ఫామెన్స్ కూడా బాగా చేయగలిగినా.. సరైన సినిమాలు పడక రేసులో వెనుకబడిపోతుంటారు. అలాంటి వాళ్లను చూసి ఇండస్ట్రీ వాళ్లను సరిగా ఉపయోగించుకోవట్లేదే అనే నిట్టూర్పు వ్యక్తమవుతుంటుంది. రుహాని శర్మ ఈ కోవకే చెందుతుంది.
టాలీవుడ్లో హీరోయిన్గా తన తొలి చిత్రం ‘చి ల సౌ’లో ఎంతో అందంగా కనిపిస్తూనే చక్కగా నటించి మెప్పించింది ఈ ఉత్తరాది అమ్మాయి. కానీ మరీ చిన్న సినిమాతో పరిచయం కావడం వల్లో ఏమో.. ఆ తర్వాత కూడా అలాంటి సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి. నంబర్ చూసుకుంటే చాలా సినిమాలే కనిపిస్తాయి కానీ.. ఒక స్థాయికి మించిన ప్రాజెక్టుల్లో మాత్రం అవకాశం రాలేదు.
బండి ఏదో అలా అలా నడిచిపోతోంది కానీ.. రుహాని కెరీర్ను మలుపు తిప్పే సినిమా మాత్రం పడట్లేదు. కానీ సినిమా సంగతలా ఉంచితే.. సోషల్ మీడియాలో మాత్రం రుహాని తరచుగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు డోస్ పెంచుతూ ఆమె చేస్తున్న ఫొటో షూట్లు, సెల్ఫీలు కుర్రకారును ఒక ఊపు ఊపేస్తున్నాయి.
తాజాగా ఒక సింపుల్ మిర్రర్ సెల్ఫీతోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది రుహాని. ఈ ఫొటోల్లో రుహాని క్లీవేజ్ షో చూసి.. తన హాట్నెస్ నెక్ట్స్ లెవెల్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంత సెక్సీ ఫిగర్ పెట్టుకుని చిన్నా చితకా సినిమాలకే పరిమితం అవుతుందేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ మధ్య ‘ఆగ్రా’ అనే ఆర్ట్ మూవీ నుంచి లీక్ అయిన రుహాని వీడియోలు కూడా తెగ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2024 5:14 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…