జబర్దస్త్ కామెడీ షో కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను ఒక ఊపు ఊపడంలో.. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఏ కార్యక్రమానికి రానంత ఆదరణ దీనికి రావడానికి కేవలం కామెడీ కామెడీ స్కిట్లు మాత్రమే కారణమే కాదు.
ఆ షోకు అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ అద్దిన గ్లామర్ కూడా దాని విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా అనసూయ ప్రతివారం చేసే గ్లామర్ విందు కోసమే ఈ షోను చూసేవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉండేవాళ్లు.
ఆ షో కోసం సూపర్ సెక్సీగా రెడీ అయ్యే క్రమంలో ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకుంది అనసూయ. ఐతే ఈ షో నుంచి తప్పుకోగానే అనసూయ లైమ్ లైట్కు దూరమైంది. సినిమాల్లో నటిస్తున్నా సరే.. జబర్దస్త్లో ఉన్నప్పటి స్థాయిలో ఆమె సోషల్ మీడియా జనాలను ఎంగేజ్ చేయలేదన్నది వాస్తవం.
అయినా సరే.. అనసూయ తరచుగా సోషల్ మీడియా కుర్రకారులో సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. ఈ మధ్యే ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లిన సందర్భంగా బికినీలో అనసూయ ఫొటోలు ఇంటర్నెట్ను వేడెక్కించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్గా అనసూయ ఓ ప్రైవేటు ప్రోగ్రాంలో శారీ లుక్లో దర్శనమిచ్చిన తీరు చూసి తన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సూపర్ సెక్సీగా, హాట్గా కనిపిస్తున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయాయి.
కుర్రాళ్లను కవ్వించేలా స్టైలింగ్ చేయించుకోవడంలో హీరోయిన్లు కూడా అనసూయ ముందు దిగదుడుపే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఈ ఫొటోలు చూసి. ప్రస్తుతం అనసూయ ‘పుష్ప-2’తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ఒక టీవీ ఛానెల్ కోసం ఒక కొత్త గేమ్ షోలోనూ పాల్గొంటోంది.
This post was last modified on June 23, 2024 5:00 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…