జబర్దస్త్ కామెడీ షో కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను ఒక ఊపు ఊపడంలో.. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఏ కార్యక్రమానికి రానంత ఆదరణ దీనికి రావడానికి కేవలం కామెడీ కామెడీ స్కిట్లు మాత్రమే కారణమే కాదు.
ఆ షోకు అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ అద్దిన గ్లామర్ కూడా దాని విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా అనసూయ ప్రతివారం చేసే గ్లామర్ విందు కోసమే ఈ షోను చూసేవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉండేవాళ్లు.
ఆ షో కోసం సూపర్ సెక్సీగా రెడీ అయ్యే క్రమంలో ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకుంది అనసూయ. ఐతే ఈ షో నుంచి తప్పుకోగానే అనసూయ లైమ్ లైట్కు దూరమైంది. సినిమాల్లో నటిస్తున్నా సరే.. జబర్దస్త్లో ఉన్నప్పటి స్థాయిలో ఆమె సోషల్ మీడియా జనాలను ఎంగేజ్ చేయలేదన్నది వాస్తవం.
అయినా సరే.. అనసూయ తరచుగా సోషల్ మీడియా కుర్రకారులో సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. ఈ మధ్యే ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లిన సందర్భంగా బికినీలో అనసూయ ఫొటోలు ఇంటర్నెట్ను వేడెక్కించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్గా అనసూయ ఓ ప్రైవేటు ప్రోగ్రాంలో శారీ లుక్లో దర్శనమిచ్చిన తీరు చూసి తన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సూపర్ సెక్సీగా, హాట్గా కనిపిస్తున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయాయి.
కుర్రాళ్లను కవ్వించేలా స్టైలింగ్ చేయించుకోవడంలో హీరోయిన్లు కూడా అనసూయ ముందు దిగదుడుపే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఈ ఫొటోలు చూసి. ప్రస్తుతం అనసూయ ‘పుష్ప-2’తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ఒక టీవీ ఛానెల్ కోసం ఒక కొత్త గేమ్ షోలోనూ పాల్గొంటోంది.
This post was last modified on June 23, 2024 5:00 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…