ప్రభాస్ ‘ఆదిపురుష్’లో శ్రీరాముడి పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. బాహుబలి ప్రభాస్ రాముడిగా బాగుంటాడనే ఏకాభిప్రాయం వినిపిస్తోంది. అయితే అతని సరసన సీతగా నటించేదెవరు? కియారా అద్వానీని ఆ పాత్రకు కన్సిడర్ చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఈ కథనాలను ఖండించలేదు.
అయితే ఈ న్యూస్ రామ భక్తుల చెవిన పడిన తర్వాత సీతగా ఆమెను అంగీకరించమని, వేరే ఎవరినైనా పెట్టుకోవాలని సోషల్ మీడియాలో విన్నపాలు పెడుతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే కియారా ఇంతకుముందు చేసిన పాత్రలట. ‘లస్ట్ స్టోరీస్’లో వైబ్రేటర్ సీన్లో నటించిన తర్వాత ఆమె మీమ్స్ను వెటకారంగా వాడుతుంటారు. అలాగే ఇతర వెబ్ సినిమాలలో డ్రగ్స్, తాగుడు అలవాటున్న పాత్రలు పోషించింది.
ఆ ఇమేజ్ వున్న కియారాను సీతగా చూడలేమని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా ఆమెను ఈ పాత్రకోసం కన్సిడర్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ రియాక్షన్లు చూసిన తర్వాత వాళ్లు ఖచ్చితంగా ఆ ఐడియా డ్రాప్ చేసుకుంటారు. మరి ముందుగా వినిపించిన కీర్తి సురేష్ బెస్ట్ ఆప్షన్ అనుకుంటారా లేదా బాలీవుడ్ హీరోయిన్లలోనే సీతను వెతుక్కుంటారా?
This post was last modified on September 3, 2020 1:09 am
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…
మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా…