తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో దాదాపు అందరితోను (చిరంజీవి, వెంకటేష్ మినహా) పూరి జగన్నాథ్ సినిమాలు తీసాడు. సినిమాలపై ఇష్టం కలగడానికి, దర్శకుడిగా మారడానికి కారణం చిరంజీవి అని పూరి పలుమార్లు చెబుతుంటాడు. చిరంజీవిపై పూరి అభిమానం ‘ఇడియట్’లాంటి సినిమాల్లో క్లియర్గా చూపించాడు. అయితే ఇంతవరకు తన ఫేవరెట్ హీరోతో పూరి సినిమా చేయలేదు. ఖైదీ నంబర్ 150 ముందు ఈ కాంబినేషన్ దాదాపు ఓకే అయినట్టే అయి కాన్సిల్ అయిపోయింది.
లాక్డౌన్లో చిరంజీవి కోసం పూరి ఒక కథ రాస్తున్నట్టు విస్తృతంగా వినిపించింది. అయితే ఇప్పుడు పూరి మలి చిత్రం నాగార్జునతో వుంటుందని మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై నాగ్ కానీ, పూరి కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. నాగార్జునకు అయితే వైల్డ్ డాగ్ కాకుండా మరో రెండు సినిమాల కమిట్మెంట్స్ వున్నాయి. మరి చిరంజీవి కోసం పూరి కథ రాసాడో లేదో, రాసినా వినిపించాడో లేదో తెలియదు. ఆ కథే నాగార్జునకి చెప్పి ఓకే చేయించుకున్నాడని అంటున్నారు. బహుశా నాగార్జున బర్త్ డేకి, అంటే ఆగస్టు 29కి ఈ న్యూస్పై కాసింత క్లారిటీ రావచ్చు.
This post was last modified on August 25, 2020 2:20 am
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…