శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన బయోపిక్ ‘గుంజన్ సక్సేనా’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక ధీరోదాత్త మహిళ కథను హృద్యంగా చెప్పారంటూ భారతదేశంలోని క్రిటిక్స్లో అత్యధికులు ఈ చిత్రానికి మంచి మార్కులు వేసారు. అయితే ఈ చిత్రానికి ‘నెపోటిజమ్’ సెగ తగిలింది.
ఈ చిత్రానికి నిర్మాత కరణ్ జోహార్ కావడంతో అతడిపై వున్న ద్వేషం ఈ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్నారు. హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కావడంతో నెపోటిజమ్ వారియర్స్ మరింతగా ఈ చిత్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. సినిమాలోని మంచి, చెడు చూడకుండా జాన్వీ ముఖంలో ఎక్స్ప్రెషన్లు పలకలేదని, కేవలం బంధుప్రీతితో ఇలాంటి టాలెంట్ లేని వారిని బాలీవుడ్ ఎంకరేజ్ చేస్తోందని సగటు ఆడియన్స్తో పాటు సుషాంత్ సింగ్ ఫాన్స్ ఈ చిత్రాన్ని ఎటాక్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని మాత్రమే కాదు ఆలియా నటించిన సడక్ 2 ట్రెయిలర్ రిలీజ్ అయితే ఇంతవరకు ఇండియాలో ఏ వీడియోకీ రానన్ని డిస్లైక్స్ దానికి వచ్చాయి. సుషాంత్ సింగ్ మరణం గురించి జనం మరచిపోయే వరకు బాలీవుడ్లో కొందరికి ఈ బాధ తప్పేలా లేదు పాపం.
This post was last modified on August 14, 2020 7:35 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…