శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన బయోపిక్ ‘గుంజన్ సక్సేనా’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక ధీరోదాత్త మహిళ కథను హృద్యంగా చెప్పారంటూ భారతదేశంలోని క్రిటిక్స్లో అత్యధికులు ఈ చిత్రానికి మంచి మార్కులు వేసారు. అయితే ఈ చిత్రానికి ‘నెపోటిజమ్’ సెగ తగిలింది.
ఈ చిత్రానికి నిర్మాత కరణ్ జోహార్ కావడంతో అతడిపై వున్న ద్వేషం ఈ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్నారు. హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కావడంతో నెపోటిజమ్ వారియర్స్ మరింతగా ఈ చిత్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. సినిమాలోని మంచి, చెడు చూడకుండా జాన్వీ ముఖంలో ఎక్స్ప్రెషన్లు పలకలేదని, కేవలం బంధుప్రీతితో ఇలాంటి టాలెంట్ లేని వారిని బాలీవుడ్ ఎంకరేజ్ చేస్తోందని సగటు ఆడియన్స్తో పాటు సుషాంత్ సింగ్ ఫాన్స్ ఈ చిత్రాన్ని ఎటాక్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని మాత్రమే కాదు ఆలియా నటించిన సడక్ 2 ట్రెయిలర్ రిలీజ్ అయితే ఇంతవరకు ఇండియాలో ఏ వీడియోకీ రానన్ని డిస్లైక్స్ దానికి వచ్చాయి. సుషాంత్ సింగ్ మరణం గురించి జనం మరచిపోయే వరకు బాలీవుడ్లో కొందరికి ఈ బాధ తప్పేలా లేదు పాపం.
This post was last modified on August 14, 2020 7:35 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…