భిన్నమైన నలుగురు మనుషుల మామూలు జీవితాలే “యాంగర్ టేల్స్” కథ. వాళ్ళ రోజువారీ సంఘటనలే “యాంగర్ టేల్స్” లో విషయం. వాళ్ళ జీవితాల్లోంచి మనల్ని ప్రయాణం చేయిస్తుంది “యాంగర్ టేల్స్”. వాళ్ళ మధ్య మనల్ని కూర్చోబెడుతుంది. వాళ్ళ ఫీలింగ్స్ ని మనం షేర్ చేసుకునేలా చేస్తుంది. ఆ నలుగురితో అంతలా కనెక్ట్ చేస్తుంది “యాంగర్ టేల్స్”.
“ఎవరైనా తిరగబడడం ఒక సమస్యకి ముగింపు.. పరిష్కారానికి శ్రీకారం” అని మన నమ్మకం. ఒక సగటు మనిషి ఎదురు తిరగాలంటే రెబెల్ అని ఒక ముద్ర పడడం మనం ఎందరి విషయంలోనే చూసి ఉంటాం. సాధారణమైన మనుషులు మన పాత్రలుగా ఎలా పరిణమించారు అనేదే ఈ కథ. మౌలికంగా ఇది మానసిక సంఘర్షణల కథ. ఆ సంఘర్షణ అందరిదీ అయి ఉంటుంది. అదే అందరినీ కలుపుతుంది. కానీ ఈ నలుగురిలో ఎవరి కథ ఎలాంటిదో.. ఎవరి కథలో ఎలాంటి మలుపులు ఉన్నాయో.. ఎన్ని మజిలీలు పొంచిఉన్నాయో.. వివరంగా చెబుతోంది “యాంగర్ టేల్స్”.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ మొదలైన ఈ సిరీస్ కి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రభల నితిన్ తిలక్ రాసి, దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో తరుణ్ భాస్కర్ , బిందు మాధవి, సుహాస్, మడోన్నా సెబాస్టియన్ , వెంకటేష్ మహా, ఫణి ఆచార్య గుర్తుండిపోయే పాత్రల్లో కనిపిస్తారు.
“యాంగర్ టేల్స్” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: http://bit.ly/3J0nHUt
Content Produced by: Indian Clicks, LLC
This post was last modified on March 10, 2023 11:08 am
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…