విక్టరీ వెంకటేష్, భూమిక కాంబోలో వచ్చిన ‘వాసు’ మూవీ లవర్స్ కి ఫేవరెట్. సినిమా థియేటర్స్ లో ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ టీవీలో మాత్రం పెద్ద హిట్. సినిమాలో ఎమోషన్ తో పాటు కామెడీ కోసం మళ్లీ మళ్లీ చూసేవారున్నారు. అందులో వెంకీ, భూమిక జంటకి మంచి మార్కులు దక్కాయి. భూమికకి, వెంకీ లైనేసే సీన్స్ బాగా క్లిక్ అయాయ్యి.
అయితే వాసు తర్వాత ఈ జంట మళ్లీ కనిపించలేదు. భూమిక కొన్నేళ్ళు సినిమాలకు గ్యాప్ తీసుకుంది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా వెంకీ, భూమిక కలిసి హిందీ సినిమాలో నటించారు. ఇరవై ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటంతో సోషల్ మీడియా లో వాసు కాంబో ఈజ్ బ్యాక్ అంటూ వెంకీ ఫ్యాన్స్ పోస్టులు పెట్టుకుంటున్నారు.
సల్మాన్ ఖాన్ ‘కిసి కా భాయ్ కిసీ కి జాన్ ‘ సినిమాలో విక్టరీ వెంకటేష్ అన్నయ్య గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసమే వెంకీ భూమిక కలిశారు.తాజాగా ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్ లో ఈ ఇద్దరు కలిసి స్టెప్స్ వేశారు. ఇరవై ఏళ్ల తర్వాత జంటగా నటిస్తున్న వాసు కాంబో ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా…
ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా……
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…