‘’ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ బాలశౌరి గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితుమైన దాసరి కిరణ్ కుమార్ కి ఆత్మీయ సన్మాన కార్యక్రమం తెనాలిలో జరిగింది. మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, బాపట్ల ఎంపి నందిగామ సురేశ్, సినీ దర్శకులు బాబి కొల్లి, త్రినాధరావు, మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరి కిరణ్ మాట్లాడుతూ .. ఇది ఒక పదవి లా కాదు.. శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం శ్రీ జగన్ మోహన్ రెడ్డి రూపంలో దేవుడు నాకు ఇచ్చాడని భావిస్తున్నాను. శివన్నది చాలా మంచి మనసు. నాకు ఎంతో ఆప్తులు. ఆయన అద్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంత్రి నాగార్జున అన్న ఈ వేడుకకు రావడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. అలాగే రమణ గారు, నందిగామ సురేష్ గారితో పాటు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
This post was last modified on February 1, 2023 12:45 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…