రామ్ గోపాల్ వర్మ తెగించి సినిమా తీసేసాడు కానీ ఈ సినిమాకు క్రెడిట్ తీసుకోవడానికి కానీ, దీనితో అసోసియేట్ అవడానికి కానీ వేరే ఎవరూ ధైర్యం చేయడం లేదు.
వర్మ తీసిన గత చిత్రాలను ఏటిటిలో విడుదల చేసిన శ్రేయాస్ మీడియా సంస్థ ఈ సినిమాతో మాత్రం అసోసియేట్ అవలేదు. అలాగే ‘గడ్డి తింటావా’ పాటకు సాహిత్యం రాసినదెవరో కూడా చెప్పడం లేదు. ఆ లిరిక్స్ తానే రాసానని వర్మ క్రెడిట్ తీసుకుంటున్నాడు.
ఈ సినిమా తీస్తున్నది ఎవరి గురించి అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాఎవరినీ ఉద్దేశించింది కాదు, కల్పిత కథ అని వర్మ డిస్క్లైమర్ వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోకపోయినా కానీ పవన్ ఫాన్స్ గుర్రుగా ఉంటారనేదే చాలా మందికి భయం.
అందుకే ఈ సినిమాతో డైరెక్ట్ గా అసోసియేట్ అవడానికి ఎవరైనా జంకుతున్నారు. అయితే ఈ సినిమాతో వర్మ ఆశిస్తున్నా అటెన్షన్ అయితే పూర్తి స్థాయిలో దక్కుతోంది. అందుకే గడ్డి తింటావా లాంటి పాటకు కూడా అన్ని వ్యూస్ వచ్చేసాయి.
This post was last modified on July 24, 2020 7:57 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…