రామ్ గోపాల్ వర్మ తెగించి సినిమా తీసేసాడు కానీ ఈ సినిమాకు క్రెడిట్ తీసుకోవడానికి కానీ, దీనితో అసోసియేట్ అవడానికి కానీ వేరే ఎవరూ ధైర్యం చేయడం లేదు.
వర్మ తీసిన గత చిత్రాలను ఏటిటిలో విడుదల చేసిన శ్రేయాస్ మీడియా సంస్థ ఈ సినిమాతో మాత్రం అసోసియేట్ అవలేదు. అలాగే ‘గడ్డి తింటావా’ పాటకు సాహిత్యం రాసినదెవరో కూడా చెప్పడం లేదు. ఆ లిరిక్స్ తానే రాసానని వర్మ క్రెడిట్ తీసుకుంటున్నాడు.
ఈ సినిమా తీస్తున్నది ఎవరి గురించి అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాఎవరినీ ఉద్దేశించింది కాదు, కల్పిత కథ అని వర్మ డిస్క్లైమర్ వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోకపోయినా కానీ పవన్ ఫాన్స్ గుర్రుగా ఉంటారనేదే చాలా మందికి భయం.
అందుకే ఈ సినిమాతో డైరెక్ట్ గా అసోసియేట్ అవడానికి ఎవరైనా జంకుతున్నారు. అయితే ఈ సినిమాతో వర్మ ఆశిస్తున్నా అటెన్షన్ అయితే పూర్తి స్థాయిలో దక్కుతోంది. అందుకే గడ్డి తింటావా లాంటి పాటకు కూడా అన్ని వ్యూస్ వచ్చేసాయి.
This post was last modified on July 24, 2020 7:57 pm
‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…
కీలకమైన ఎన్నికల వేళ.. ఏపీలో రెండు సంచలన విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జగన్ విదేశీ…
ఏపీలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని.. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఘటనలో…
"నా అక్కలు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. తమ్ముడని కూడా చూడకుండా మాటలు…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…
టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద…