రామ్ గోపాల్ వర్మ తెగించి సినిమా తీసేసాడు కానీ ఈ సినిమాకు క్రెడిట్ తీసుకోవడానికి కానీ, దీనితో అసోసియేట్ అవడానికి కానీ వేరే ఎవరూ ధైర్యం చేయడం లేదు.
వర్మ తీసిన గత చిత్రాలను ఏటిటిలో విడుదల చేసిన శ్రేయాస్ మీడియా సంస్థ ఈ సినిమాతో మాత్రం అసోసియేట్ అవలేదు. అలాగే ‘గడ్డి తింటావా’ పాటకు సాహిత్యం రాసినదెవరో కూడా చెప్పడం లేదు. ఆ లిరిక్స్ తానే రాసానని వర్మ క్రెడిట్ తీసుకుంటున్నాడు.
ఈ సినిమా తీస్తున్నది ఎవరి గురించి అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాఎవరినీ ఉద్దేశించింది కాదు, కల్పిత కథ అని వర్మ డిస్క్లైమర్ వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోకపోయినా కానీ పవన్ ఫాన్స్ గుర్రుగా ఉంటారనేదే చాలా మందికి భయం.
అందుకే ఈ సినిమాతో డైరెక్ట్ గా అసోసియేట్ అవడానికి ఎవరైనా జంకుతున్నారు. అయితే ఈ సినిమాతో వర్మ ఆశిస్తున్నా అటెన్షన్ అయితే పూర్తి స్థాయిలో దక్కుతోంది. అందుకే గడ్డి తింటావా లాంటి పాటకు కూడా అన్ని వ్యూస్ వచ్చేసాయి.
This post was last modified on July 24, 2020 7:57 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…