రామ్ గోపాల్ వర్మ తెగించి సినిమా తీసేసాడు కానీ ఈ సినిమాకు క్రెడిట్ తీసుకోవడానికి కానీ, దీనితో అసోసియేట్ అవడానికి కానీ వేరే ఎవరూ ధైర్యం చేయడం లేదు.
వర్మ తీసిన గత చిత్రాలను ఏటిటిలో విడుదల చేసిన శ్రేయాస్ మీడియా సంస్థ ఈ సినిమాతో మాత్రం అసోసియేట్ అవలేదు. అలాగే ‘గడ్డి తింటావా’ పాటకు సాహిత్యం రాసినదెవరో కూడా చెప్పడం లేదు. ఆ లిరిక్స్ తానే రాసానని వర్మ క్రెడిట్ తీసుకుంటున్నాడు.
ఈ సినిమా తీస్తున్నది ఎవరి గురించి అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాఎవరినీ ఉద్దేశించింది కాదు, కల్పిత కథ అని వర్మ డిస్క్లైమర్ వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోకపోయినా కానీ పవన్ ఫాన్స్ గుర్రుగా ఉంటారనేదే చాలా మందికి భయం.
అందుకే ఈ సినిమాతో డైరెక్ట్ గా అసోసియేట్ అవడానికి ఎవరైనా జంకుతున్నారు. అయితే ఈ సినిమాతో వర్మ ఆశిస్తున్నా అటెన్షన్ అయితే పూర్తి స్థాయిలో దక్కుతోంది. అందుకే గడ్డి తింటావా లాంటి పాటకు కూడా అన్ని వ్యూస్ వచ్చేసాయి.
This post was last modified on July 24, 2020 7:57 pm
తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల…
సినిమాలకు సంబంధించి క్రేజీ సీజన్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజన్కు బాగా…
ఏపీలోని కూటమి ప్రభుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్రక్షాళన జరగనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీల పరంగా పైస్థాయిలో నాయకులు…
రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదల కానుంది. మలేసియాలో…
సోమవారం వచ్చేసింది. ఎంత పెద్ద సినిమా అయినా వీక్ డేస్ మొదలుకాగానే థియేటర్ ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుంది. కాకపోతే అది…
మన శంకరవరప్రసాద్ గారులో వెంకటేష్ క్యామియో గురించి ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. పేరుకి గెస్టు రోల్ అంటున్నా ఇరవై…